Latest Posts

AP

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఢిల్లీ లో పర్యటన..

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దిల్లీలో పర్యటిస్తున్నారు. ఆదివారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వెళ్లిన పవన్‌.. నేడు హస్తినకు చేరుకున్నారు. పవన్‌తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా ఉన్నారు. బీజేపీ ఏపీ ఇంచార్జి మురళీధరన్ తో పవన్….

AP

ఎన్నికల వ్యూహాలపై ఫోకస్‌ పెట్టాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేలకు వార్నింగ్..

ముందస్తు లేకపోయినా సమయం ఉంది కేవలం ఏడాది మాత్రమే కావడంతో పార్టీలన్నీ అలర్ట్‌ అయ్యాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పథకాలపై ప్రచారం.. ఎన్నికల వ్యూహాలపై ఫోకస్‌ పెట్టాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్‌….

AP

భారతదేశం నుంచి విదేశాలకు వెళ్తున్న రక్షణ రంగ ఎగుమతులు ఆల్ టైం గరిష్టానికిచేరుకున్నాయి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి..

భారతదేశం నుంచి విదేశాలకు వెళ్తున్న రక్షణ రంగ ఎగుమతులు ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నట్లు భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 15,920 కోట్ల మేర రక్షణ ఉత్పత్తులు, సాంకేతికను విదేశాలకు ఎగుమతి….

ఆరెంజ్ మూవీ సీక్వల్.. ?

మెగా పవర్ స్టార్ రామ్ చరమ్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ నటనకు హాలీవుడ్ మేకర్స్ సైతం ఫిదా అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన పట్టుదల ఎలా ఉంటుందనేది. ఒకప్పుడు హీరోగా సెట్ కాడు….

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మురుగా దాస్…

కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఏఆర్. మురగదాస్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన ఆయన.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో దర్బార్ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. అయితే ఆయన దర్శకత్వంలో ఐకాన్….

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ–:సీఎం కేసీఆర్

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీచేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కేలా ప్రయత్నించాలని కార్యకర్తలకు ఆదేశించారు. బీఆర్ఎస్ గెలుపుకోసం కమీటీలు వేస్తామన్న కేసీఆర్.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. త్వరలోనే విదర్భలో భారీ….

AP

ఏప్రిల్ 8వ తేదీన సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ట్రైన్..

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా హైదరాబాద్ విచ్చేయనున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాల….

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజ్‌లో పొలిటికల్‌ పొగలూ…

TSPSC పేపర్‌ లీక్స్ ఇష్యూ కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సెక్రటరీలు సహా బోర్డు మెంబర్లకు నోటీసులు జారీచేసింది సిట్‌. TSPSC సెక్రటరీ అనితా రామచంద్రన్‌కు నోటీసులు ఇచ్చిన దర్యాప్తు బృందం.. రేపు విచారణకు రావాలని ఆదేశించింది…..

AP

ఆంధ్రప్రదేశ్ లో వేగంగా మారిపోతున్నా రాజకీయలు…

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. అందులో భాగంగానే చిత్తూరు జిల్లా కీలకంగా మారనుంది. 2019 ఎన్నికల్లో చిత్తూరులో టీడీపీ అధినేత చంద్రబాబు మినహా అన్ని స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధించింది. ఈసారి మాత్రం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్తులు….

AP

తెలుగు స్టేట్స్‌కి హైఅలర్ట్‌..మరోసారి రాళ్ల వాన అలర్ట్‌..

తెలుగు స్టేట్స్‌కి హైఅలర్ట్‌, అప్రమత్తంగా లేకపోతే మళ్లీ కొంపకొల్లేరైపోవడం ఖాయం. అవును, మీరు వింటున్నది నిజమే. ఏపీ, తెలంగాణకు మరోసారి డేంజర్‌ వార్నింగ్‌ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో నాలుగు రోజులపాటు వర్షాలు దంచికొట్టడం ఖాయమని హెచ్చరించింది. తెలంగాణకైతే ఎల్లో అలర్ట్‌….