Latest Posts

కరీంనగర్‌లో అర్ధరాత్రి హైడ్రామా..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అరెస్ట్..

కరీంనగర్‌లో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. మిడ్‌ నైట్‌ 12 గంటలు దాటిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు నగర పోలీసులు. ఆయన ఇంటిలోకి ప్రవేశించి.. అరెస్ట్‌ చేయడానికి వచ్చామని చెప్పారు…..

AP

ఉమ్మడి కృష్ణ జిల్లాలో చంద్రబాబు పర్యటన..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు తన దూకుడు పెంచారు. వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు చంద్రబాబు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఉమ్మడి కృష్ణ జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. అసలే కృష్ణాజిల్లా రాజకీయం హాట్ హాట్ గా….

AP

2023–24 సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ ను ఆవిష్కరించిన సీఎం జగన్..

2023–24 సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ 2023–24 ను రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్‌ ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార….

AP

వైసీపీని ఓడించడమే బీజేపీ జనసేన లక్ష్యమని పేర్కొన్నారు జనసెన అధ్యక్షుడు పవన్ కల్యాణ్..

బీజేపీ బడా నేతల్ని కలిసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పలువురు నేతల్ని కలిశాక ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ ఇంచార్జి….

సమ్మర్ కి రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’..?

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. మరోసారి పాన్ ఇండియా రేంజులో చరణ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం….

AP

రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ప్రారంభం…

రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రూ.4.30 కోట్లతో అత్యాధునిక సాంకేతికతతో నిర్మాణం చేపట్టామన్నారు…..

AP

రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు..

రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దిగువ కోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ తరపు న్యాయవాది సోమవారం అప్పీలు దాఖలు చేశారు. తదుపరి విచారణ….

AP

మరోసారి పెరగనున్న లిక్కర్ ధరలు…

కొత్త ఆర్థిక సంవత్సరం శనివారం (ఏప్రిల్‌ 1) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2023-24 సంవత్సరానికి మద్యం వ్యాపారం నుంచి దాదాపు రూ.45 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సేకరించే లక్ష్యంతో ఉత్తర ప్రదేశ్‌ కొత్త ఎక్సైజ్ పాలసీని అమలులోకి తెచ్చింది…..

తెలంగాణ కూల్‌రూఫ్‌ పాలసీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్…

తెలంగాణ కూల్‌రూఫ్‌ పాలసీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇళ్లు, వాణిజ్యభవనాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉష్ణోగ్రత ప్రభావాన్ని తగ్గించేందుకు కూల్‌రూఫ్‌ ఉపయోగపడుతుంది. ఐదేళ్ల పాటు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. హైదరాబాద్‌ పరిధిలో 100 చదరపు కిలోమీటర్లు, రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో 300….

తెలంగాణలో పదో తరగతి ప్రశ్నా ప్రతాలు లీక్..

తెలంగాణలో పదో తరగతి ప్రశ్నా ప్రతాల లీకేజ్‌ వ్యవహారం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరీక్ష ప్రారంభమైన కాసేపటికే వాట్సాప్‌ క్వశ్చన్‌ పేపర్‌ ప్రత్యక్షం కావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ….