ఈనెల 28 లోగా తుంగభద్ర జలాలు విడుదల చేయాలి….
అనంతపురం జిల్లా రాయదుర్గం ఈనెల 28 లోగా తుంగభద్ర జలాలు విడుదల చేయాలి.. గోనెహాలు క్రాస్ వద్ద హెచ్ఎల్సీ సాగునీటి విడుదల చేయాలంటూ రైతుల రాస్తారోకో.. పార్టీలకు అతీతంగా రైతాంగాన్ని ఆదుకోకపోతే ఉద్యమాలు ఉదృతం చేస్తాం… వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి…..










