ముదిగుబ్బలో ఘనంగా అమరావతి వేడుకలు: రాజధాని ఆమోదంపై కరణం ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ!
ముదిగుబ్బ యస్ 9 ముదిగుబ్బ మండలం లో బైక్ ర్యాలీ… అమరావతి రాజధానిగా ఆమోదం పొందిన శుభ సందర్భంగా, మండల కన్వీనర్ కరణం ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు ముదిగుబ్బ మండలంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముదిగుబ్బ….










