ఆసిఫాబాద్ జిల్లాలో ఘరానా మోసం: రూ. 75 వేలు కాజేసిన కేటుగాళ్లు
ఆసిఫాబాద్ జిల్లా. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో పట్టపగలే మోసపూరిత ఘటన చోటుచేసుకుంది. శ్యామ్ రావు అనే రైతు బ్యాంకు నుండి రూ.75,000 నగదు తీసుకుని ఇంటికి వెళ్తుండగా, నలుగురు దుండగులు అతన్ని వెంబడించారు. “మీ బైక్ నుంచి డబ్బులు….










