70 రూ. అప్పు కోసం కిరాణా వ్యాపారిపై కత్తితో దాడి..
70 రూ. అప్పు కోసం కిరాణా వ్యాపారిపై కత్తితో దాడి ముదిగుబ్బ యస్ 9 ముదిగుబ్బ మండల కేంద్రంలోని ఓ కిరాణా దుకాణ వ్యాపారి కి తనకు రావలసిన అంగడి బాకీ 70 రూపాయలు ఇమ్మని అడిగినందుకు కిరాణా వ్యాపారి మణికంఠ….
70 రూ. అప్పు కోసం కిరాణా వ్యాపారిపై కత్తితో దాడి ముదిగుబ్బ యస్ 9 ముదిగుబ్బ మండల కేంద్రంలోని ఓ కిరాణా దుకాణ వ్యాపారి కి తనకు రావలసిన అంగడి బాకీ 70 రూపాయలు ఇమ్మని అడిగినందుకు కిరాణా వ్యాపారి మణికంఠ….
డ్రిప్ పరికరాలు దగ్ధం – రైతుకు లక్ష రూపాయల నష్టం ముదిగుబ్బ యస్ 9 ముదిగుబ్బ మండల పరిధిలోని గరుగుతాండా గ్రామానికి చెందిన రైతు లక్ష్మిరామ్ నాయక్ పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రిప్….
నీటి సరఫరా కార్మికుల నిరవధిక సమ్మె ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ 🙏🙏🙏🙏🙏🙏 ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా శ్రీ సత్యసాయి నీటి సరఫరా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నిరవధిక సమ్మె ప్రారంభమైంది. బుధవారం సీఐటీయూ, ఐఎఫ్టీయూ, వైఎస్సార్టీయూసీ సంఘాల….
బుక్కరాయసముద్రం మండలం ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర శ్రీ సత్య సాయి సాగునీటి సరఫరా కార్మిక సంఘం జేఏసీ ఆధ్వర్యంలో రెండవ రోజు నిరవధిక సమ్మె చేపట్టిన కార్మికులు అధికారులు ప్రజాప్రతినిధులు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి రెండు నెలలు కావస్తున్న పట్టించుకోలేదని కార్మికుల….
కర్నూలు జిల్లా, ఆలూరు అరికెర యువతిపై దుర్వ్యవహారం… నిందితుడికి గ్రామస్తుల ‘దేహశుద్ధి’ ఆలూరు మండలం అరికేర గ్రామంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించి, ఆమె చేతిని పట్టుకుని లాగుతూ….
*రాయలసీమ ఎత్తిపోతల పథకం పై చంద్రబాబు మోసం మోసం అనే సదస్సుకు హాజరైన రాష్ట్ర విద్యార్థి విభాగం రాయలసీమ జోనల్ ఇంచార్జ్ వై ప్రణయ్ రెడ్డి గారు* వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో రాయలసీమ జిల్లాల శాశ్వత కరువు….
సత్యసాయి జిల్లా, ధర్మవరం.. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో దొంగలు తెల్లవారుజాము చోరీకి తెగబడ్డారు. పార్థసారథి నగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న ఐడీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంను దుండగులు ఎత్తుకెళ్లారు. బుధవారం తెల్లవారుజామున బొలెరో వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు మాస్కులు ధరించి….
ముదిగుబ్బ యస్ 9 శ్రీ సత్యసాయి బాబా నీటి పథకము కార్మికుల సమ్మె రెండవరోజు…మద్దతు తెలిపిన సీఐటీయూ నాయకులు ముదిగుబ్బ మండలం లో ప్రజలకు నీటి సరఫరాలో ఇబ్బంది ఉంటుందని, ఇది చాల తీవ్రమైనది అని మాకు తెలుసు. అయితే మేము….
*పెన్నహోబిళం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు.. *అనంతరం మడుగుతేరు (రథోత్సవం)లో పాల్గొన్న మంత్రివర్యులు పయ్యావుల కేశవ్.. *మంత్రితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే….
ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంకు ఏటీఎం చోరీ ధర్మవరం పట్టణంలోని ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంకులో ఈరోజు ఉదయం ఏటీఎం చోరీ జరిగింది పోలీసులు తెల్లవారుజామునే ముమ్మరంగా గాలిస్తున్నారు ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠానా పోలీసులు….