Author: Editor

AP

పాయకరావుపేటలో హోం మంత్రి అనిత బైక్ ర్యాలీ

విశాఖ. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజక వర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్య టించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగా హన కల్పించేందుకు ఎస్. రాయవరం మండలం అడ్డురోడ్డు నుంచి నక్కపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో….

AP

నాయనపల్లి ఆంజనేయ స్వామి గుడికి రూ.50 వేల విరాళం…

తాడిమర్రి (yes9tv)నాయనపల్లి ఆంజనేయ స్వామి గుడికి రూ.50 వేల విరాళం తాడిమర్రి మండలం దాడితోట పంచాయతీ పరిధిలోని నాయనపల్లి గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి విరాళంగా రూ.50,000/- ను తాడిమర్రి మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీ దేవర రామ్మోహన్ గారు….

AP

శతాబ్దపు విశిష్ట సంప్రదాయం: శ్రీప్రసన్న వెంకటరమణుడి కల్యాణం…

అనంతపురం జిల్లా,రాయదుర్గం. *శతాబ్దపు విశిష్ట సంప్రదాయం: శ్రీప్రసన్న వెంకటరమణుడి కల్యాణం *పదేళ్ల బాలికతో వైభవంగా శ్రీవారి వివాహ మహోత్సవం *’దుర్గం’లో వందేళ్లుగా చెక్కుచెదరని ఆచారం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీవారి….

AP

ధర్మవరం పట్టణంలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తున్న రఘు మేడ్జ్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలి

*ధర్మవరం పట్టణంలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తున్న రఘు మేడ్జ్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలి* *ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తున్న రఘు మేడ్జ్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి* *పి ఎస్ యు, ఏఐఎస్బి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారి ఏవో….

AP

పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో 100 శాతం విద్యార్థులు పాస్ అయ్యేలా చూడాలి: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

అనంతపురం జిల్లా,గుత్తి. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో 100 శాతం విద్యార్థులు పాస్ అయ్యేలా చూడాలి: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్  గుత్తి కోటలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న రెమిడియల్ తరగతులను తనిఖీ చేసిన….

AP

అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..

అనంతపురం జిల్లా అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ పిలిప్పీన్స్ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్ నిర్వహిస్తున్న గ్యాంగ్ గ్యాంగ్ లో పది మంది అరెస్ట్.. ఇద్దరు పరారీ నిందితుల్లో కళ్యాణదుర్గం తో పాటు ఏపీ, కర్ణాటక, తెలంగాణకు చెందిన వారు ఉన్నట్లుగా….

AP

శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దు…..

శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దు. రామగిరి నూతన సిఐకి ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన. ఎమ్మెల్యే సునీత, పరిటాల శ్రీరామ్ లతో సీఐ మహమ్మద్ అలీ మర్యాదపూర్వక భేటీ. అనంతపురం. మే 05. శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేయాలని….

AP

కౌకుంట్లలో 2 రోజు మంత్రి పయ్యావుల కేశవ్ పిజిఆర్ఎస్ స్వీకరణ..

కౌకుంట్లలో 2 రోజు మంత్రి పయ్యావుల కేశవ్ పిజిఆర్ఎస్ స్వీకరణ  జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన మంత్రి సామాన్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల….

AP

పెన్నహోబిలం క్షేత్రంలో వైభవంగా సూర్యప్రభ వాహనోత్సవం: ఉత్సవ మూర్తిగా భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహస్వామి

అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలం పరిధిలోని పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహనోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఆలంకారికంగా విరాజిల్లుతూ మాడ వీధులు చుట్టూ తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు…..

AP

జూన్ 5 నుంచి ఏపీలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం: 2026 నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రమే లక్ష్యం

త్వరలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులు నిషేధం.. ప్లాస్టిక్ రహిత రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యం. అనంతపురం. మే 05.రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులు నిషేధం కానున్నాయి.ప్లాస్టిక్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పర్యావరణ….