Latest Posts

కొనుగోలుదారులకు కేంద్రం గుడ్‌న్యూస్- భారీగా తగ్గనున్న వంట నూనె ధర

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికే వంటనూనెల ధరలు సలసల కాగుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ఒక లీటర్ వంటనూనె 130 రూపాయలకు పైమాటే. గతంలో ఎప్పుడూ లేని విధంగా వంట నూనెల ధరలు మండిపోయాయి. వాటిని కొనాలంటే ఒకటి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది…..

ఆదిపురుష్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి బిగ్ బ్యాడ్ న్యూస్ !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన….

మార్కెట్లోకి కొత్త కారు ..ధర తక్కువ , మైలేజ్ ఎక్కువ ..

ప్రస్తుత కాలంలో చాలామంది కారులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే కార్ల తయారీ కంపెనీలు కూడా మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్స్ ను తీసుకు వస్తున్నాయి. దేశంలోనే దిగ్గజ కార్ల తయారీ కంపెనీగా కొనసాగుతున్న మారుతి సుజుకి ఇండియా మరో కొత్త….

ఇది కదరా అద్దిరిపోయే బ్రేకింగ్ అంటే :: OTT లో ఆదిపురుష్ సినిమా .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే !

త్వరలోనే ప్రభాస్ నటించిన ‘ ఆదిపురుష్ ‘ సినిమా విడుదల కాబోతుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాపై అభిమానుల్లో భారీ….

జూనియర్ ఎన్టీఆర్ మీద కోపం తో రగిలిపోతోన్న బాలయ్య అభిమానులు ..

ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ తో మొదలైన ఆ క్రేజ్ ఇప్పటికీ ఆయన వారసత్వం కొనసాగిస్తూనే ఉంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో నందమూరి ఫ్యామిలీ గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. మనకు….

ఖాళీ కడుపుతో బ్లాక్ టీ తాగుతున్నారా.. అయితే ఈ ప్రమాదకరమైన వ్యాధులు తప్పవు..!

 చాలామంది బెడ్ మీద ఉండగానే టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. ఈ టీ కాఫీలు తాగకుండా ఏ పని మొదలుపెట్టరు. అయితే చాలామంది రకరకాల టీలను తాగుతూ ఉంటారు. కొందరు బ్లాక్ టీ తాగుతూ ఉంటారు. ఉదయం బ్లాక్ టీ తాగితే….

ద్వారకా నగరం వైపుదూసుకొస్తోన్న పెను తుఫాన్: పోటెత్తుతున్న తీరం

అహ్మదాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాన్ బిపర్‌జాయ్ మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. గుజరాత్ తీరం వైపు దూసుకొస్తోన్న ఈ తుఫాన్ అంతకంతకూ బలపడుతోంది. తుఫాన్ ధాటికి గుజరాత్ గజగజ వణికిపోతోంది. అటు పాకిస్తాన్ తీరంపైనా ఈ తుఫాన్ ప్రభావం పడింది…..

బీజేపీ తేల్చేసింది-ఇక జగన్ అడుగులపైనే ఉత్కంఠ ! ఏం చేస్తే ఏం జరగబోతోంది ?

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంలో ఆ పార్టీ మద్దతు కోసం జట్టు కట్టిన బీజేపీ.. రాష్ట్రానికి చేసిందేమీ లేకపోయినా ఏపీలో అధికార పార్టీని మాత్రం ఫుల్లుగా వాడేసుకుంది. ఈ క్రమంలో వైసీపీ పలు విమర్శలు ఎదుర్కొన్నా అంతిమంగా రాష్ట్రానికి….

ఒక్కో షేర్ ధర లక్ష రూపాయలు: స్టాక్ మార్కెట్‌లో పెను సంచలనం

ముంబై: స్టాక్ మార్కెట్‌లో పెను సంచలనం నమోదైంది. దేశీయ టైర్‌మేకర్స్ ఎంఆర్ఎఫ్ షేర్లు లక్ష రూపాయల మార్క్‌ను అధిగమించాయి. ఒక్క షేర్ ధర గరిష్ఠంగా రూ. 1,00,439.95 పైసలకు చేరింది. లక్ష రూపాయల ల్యాండ్ మార్క్‌ను అందుకున్న తొలి దేశీయ స్టాక్స్‌గా….

కేటీఆర్ సమక్షంలో వరంగల్ లో టెక్స్టైల్ పార్క్.!ఈ నెల 17న ముహూర్తం.!మంత్రి ఎర్రబెల్లి పర్యవేక్షణ.!

హైదరాబాద్: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మినీ టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపనకు తేదీ ఖరారు అయిందని, ఈనెల 17వ తేదీన మంత్రి కేటీ రామారావు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుందని, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ….