Latest Posts

దారుణంగా తిడుతున్న నెటిజెన్స్..బయటపడ్డ ఇనాయ కన్నింగ్ తెలివితేటలు..

ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో చిట్టచివరి కెప్టెన్సీ టాస్కు జరిగింది..’గ్రాబ్ & రన్ ‘ పేరిట బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్కులో ఇనాయ సుల్తానా గెలిచి హౌస్ కి చివరి కెప్టెన్ గా నిలిచి సెమి ఫైనల్స్ లోకి….

Jio,Airtel : అత్యధిక ఇంటర్నెట్ స్పీడ్ ప్లాన్స్ ఇవే!

దేశంలో ఇటీవల నిర్వహించిన ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో భాగంగా ప్రధాని మోదీ 5G సేవలను ప్రారంభించిన తర్వాత ప్రతి ఒక్కరూ హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో అగ్ర టెలికాం ఆపరేటర్లు తమ 5G నెట్‌వర్క్‌లను ప్రారంభించినప్పటికీ, అవి ఇప్పుడు….

దృశ్యం 2 బాక్సాఫీస్ 100 కోట్లు

చిత్రం కేవలం వారం రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలను వసూలు చేయడం విశేషం. అజయ్ దేవగన్, టబు జంటగా నటించిన ఈ సినిమా క్రైమ్, డ్రామా, మిస్టరీ కూడా ప్రేక్షకులకు నచ్చుతోంది. ఈ సంవత్సరం, దృశ్యం 2 కాకుండా,….

900 మందితో పవన్ కళ్యాణ్ భారీ పోరాట సన్నివేశం.. హరిహర వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ రామోజి ఫిలిం సిటీ లో గత కొద్దీ రోజుల నుండి జరుగుతున్నా సంగతి తెలిసిందే..సినిమా ఇంటర్వెల్ కి సంబంధించిన భారీ….

Liver Detox మన శరీరానికి మేలు

మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. శరీరంలో కీలకమైన విధులన్నింటిని కాలేయం నిర్వర్తిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. మందులను తీసుకోవడం వల్ల, మద్యపానం వల్ల శరీరంలో చేరే విషాలను కాలేయం బయటకు….

గ్లామర్ లుక్కులో వైష్ణవి

విజయ్ దేవరకొండ తమ్ముడు అయినా ఆనంద్ దేవరకొండ తెలుగులో దొరసాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అన్నలా మాస్ సినిమాలు కాకుండా యూత్ ఎంటర్టైన్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ హీరోగా రాజేష్ సాయి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా….

హెచ్ పీ కంపెనీలో నాలుగు వేల నుంచి 6000 మంది దాకా ఉద్వాసన

ఆర్థిక మాంద్యం.. దీని ప్రభావం ఏమోగానీ.. పేరు మోసిన సంస్థలు ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేస్తున్నాయి. ఇప్పటికే ఫేస్ బుక్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలు ఉద్యోగులను బయటకు పంపించేశాయి.. ఇవే కాకుండా ఇంకా చాలా….

AP

మాజీ మంత్రలకు షాక్‌..

ఆంధ్రప్రదేశ్‌లో రెండో సారి అధికారంలోకి రావాలనుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి.. ఏడాదిన్నర ముందు నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను ఇంటింటికీ పంపుతున్న జగన్‌.. మరోవైపు నియోజకవర్గాల వారీగా క్యాడర్‌తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో….

హైదరాబాద్ నగరంలో మొదటిసారి ఆయుర్వేద అంతర్జాతీయ సదస్సు

పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదంపై హైదరాబాద్ నగరంలో మొదటిసారి అంతర్జాతీయ సదస్సు జరగనుంది. వచ్చే ఏడాది జనవరి 21-22న ఐఐటీ క్యాంపస్‌లో ఈ సదస్సును ఎస్‌జీపీ నిర్వహించనుంది. ఈ సదస్సులో విస్తృత స్ధాయి శాస్త్రీయ పరిశోధనలు, స్టాటిస్టికల్‌ డాటా పాయింట్లు, ఆయుర్వేద మౌలిక….

ఎల్‌ఐసీ పాలసీ దారులకు అలెర్ట్‌ ,ఇకపై ఈ రెండు ప్లాన్లు అందుబాటులో ఉండవు

ప్రముఖ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ ఇండియా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) జీవర్‌ అమర్‌, టెక్‌ టర్మ్‌ పాలసీలను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. నవంబర్‌ 23 నుంచి ఆ రెండు పాలసీలు వినియోగంలో ఉండవని ఎల్‌ఐసీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఎల్‌ఐసీ 2019 ఆగస్ట్‌లో….