తెలంగాణాలో ఘోర అగ్నిప్రమాదం..
హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మైలాన్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురు కార్మికులు అక్కడి కక్కడే మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామ….