ప్రముఖ జాతీయ ఛానెల్ ఎన్డీటీవీలో కీలకమైన పరిణామాలు
ప్రముఖ జాతీయ ఛానెల్ ఎన్డీటీవీలో కీలకమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంస్థ వ్యవస్థాపకులైన ప్రముఖ జర్నలిస్టులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్లు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. పెద్ద పెద్ద నేతలు, సెలెబ్రిటీలు ఆ ఛానెల్ను అన్ఫాలో అవుతున్నారు. అసలేం జరిగింది ప్రఖ్యాత….