కేసీఆర్కు అగ్నిపరీక్ష..!
తెలంగాణలో అందరి చూపు స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. నిజానికి వచ్చే నెల ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ.. కులగణన చేసి బీసీల రిజర్వేషన్లు పెంచుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ రిజర్వేషన్ల పెంపు స్థానిక సంస్థల ఎన్నికల….
తెలంగాణలో అందరి చూపు స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. నిజానికి వచ్చే నెల ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ.. కులగణన చేసి బీసీల రిజర్వేషన్లు పెంచుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ రిజర్వేషన్ల పెంపు స్థానిక సంస్థల ఎన్నికల….
ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా యువతను తీర్చిదిద్దేందుకు ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్స్(ఏటీసీ)గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలను రూ.2,324 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఐటీఐలను ఏటీసీలుగా అప్….
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త అవతారం ఎత్తబోతున్నారా ? క్రీయాశీలక రాజకీయాలకు పూర్తిగా దూరమవ్వబోతున్నారా ? మారుతున్న పరిణామాలు.. జరుగుతున్న విస్తృత ప్రచారాలతో దానికి ఔననే సమాధానం వస్తుంది.. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు బీజేపీ అధిష్ఠానం….
జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో.. పవన్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను….
తమిళనాడులో రాజకీయాలు క్రమంగా వేడెక్కాయి. మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారీ డీఎంకె అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? లేక అన్నాడీఎంకె మళ్లీ పుంజుకుంటుందా? ఇవే ప్రశ్నలు తమిళ తంబీలను వెంటాడుతున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పావులు కదుపుతోంది….
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు మరింత వేగం పెంచారు. తాజాగా, ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ చానల్ ఓనర్ శ్రవణ్ రావును త్వరలోనే అమెరికా….
తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతుంది. శనివారం 20 మంది ఐఏఎస్లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా 28 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ ఎస్పీగా ఉన్న….
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించ బోతున్నారు? ఈ వేడుకను కన్నులారా చూడాలని జనసేన, పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 19న మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు జనసేన అధినేత పవన్కల్యాణ్. పవన్….
ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మూడురోజులపాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 24 నుంచి 26 వరకు సమావేశాలు జరగనున్నాయి. అయితే, వాస్తవానికి….
జమ్ముూకశ్మీర్లో వరుసగా జరగుతున్న ఉగ్రవాద అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నతాథికారులను ఆదేశించారు. ఈ నెల 29 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో అమిత్ షా ఢిల్లీలోని తన కార్యాలయంలో….