Latest Posts

AP

శాఖలపై పవన్ ఫుల్ ఫోకస్..!

కొణిదెల పవన్‌ కల్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం.. పలు శాఖలకు మంత్రి సంతకం పెట్టి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా వేస్ట్ చేసే ఉద్దేశం కనిపించడం లేదు ఆయనలో.. తనకు దక్కిన శాఖలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అసలు….

AP

నిన్న ఐఏఎస్, నేడు ఐపీఎస్.. ఈ ముగ్గురు అధికారులకు ఝలక్..!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల ఫలితాల తర్వాత వివాదాస్పద ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల లిస్టు రెడీ అయ్యింది. చంద్రబాబు సర్కార్ కొలువు తీరగానే మార్పులు-చేర్పులు శరవేగంగా జరిగిపోతున్నాయి.   వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన ఐఏఎస్ అధికారులను ఇప్పటికే పక్కనపెట్టేసింది….

NEET క్వశ్చన్ పేపర్ ను అమ్మేశా : అంగీకరించిన నిందితుడు..

పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ లో సూత్రధారి అయిన అమిత్ ఆనంద్ పరీక్షకు ఒకరోజు ముందే ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు అంగీకరించాడు. రూ.30 లక్షలు తీసుకుని ప్రశ్నాపత్రంతోపాటు జవాబులను కూడా అభ్యర్థులకు అందజేసినట్లు పోలీసుల అంగీకారపత్రంలో వెల్లడించాడు. దానాపూర్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో….

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. పంటల కనీస మద్దతు ధర పెంపు..!

పద్నాలుగు పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్రం కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం వరికి కనీస మద్దతు ధరను 5.35 శాతం మేర పెంచింది. జొన్న, పత్తి సహా 13 రకాల పంటల మద్దతు….

యూజీసీ నెట్ పరీక్ష రద్దు..!

UGC – Net పరీక్ష రద్దయ్యింది. ఈ నెల 18న నిర్వహించిన యూజీసీ నెట్ – 2024 పరీక్షను రద్దు చేసినట్లు ఎన్టీఏ బుధవారం ప్రకటించింది. పారదర్శకతను కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కేంద్రం వెల్లడించింది. నెట్ పరీక్షలో అవకతవకలు….

AP

మంగళగిరిలో ప్రజా దర్బార్..!

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు అనూహ్య స్పందన వస్తోంది. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడమే తక్షణ కర్తవ్యంగా నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. మంత్రి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని తమ జిల్లాల్లో కూడా నిర్వహించాలని వివిధ….

AP

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.!

ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి….

ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ..!

తెలంగాణ కేబినెట్ మరోసారి భేటీ కానున్నది. ఈ నెల 21న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానున్నది. మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, పథకాలకు సంబంధించి నిధుల సమీకరణ,….

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ ఇంట్లో ఈడీ సోదాలు..!

బీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైంది. ఆ పార్టీకి చెందిన పటాన్‌చేరు ఎమ్మెల్యే మహిపాల్ ఇంట్లో ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. గురువారం ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.   ఎమ్మెల్యేతోపాటు ఆయన సోదరుడ మధుసూధన్‌రెడ్డి ఇళ్లు,….

దేశంలో పలు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు..

దేశంలో మరోసారి బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ కలకలం సృష్టించాయి. బీహార్‌లోని పాట్నా విమానాశ్రయ అధికారులకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌లు అందడంతో మంగళవారం ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో భయాందోళన నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం 1:10 గంటలకు పాట్నా విమానాశ్రయం డైరెక్టర్‌కు బెదిరింపు….