హథ్రాస్ తొక్కిసలాటలో ఆరుగురి అరెస్ట్.. పరారీలో భోలే బాబా..
ఇటీవల హథ్రాస్ జరిగిన తొక్కిసలాటలో 121 ప్రాణాలు కోల్పోయిన ఘటనపై గురువారం అలీగఢ్ ఐజీ షలాబ్ మాథుర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 121 మంది మరణించారని తెలిపారు. ఈ తొక్కిసలాటపై విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు మహిళలు….










