Latest Posts

నీట్‌ను రద్దు చేయలేం.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం..!

నీట్ యూజీ పరీక్షను రద్దు చేయలేమని కేంద్రం స్పష్టం చేసింది. నీట్ పరీక్ష రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. పరీక్ష గోప్యతకు భంగం కలిగినట్లు సరైన ఆధారాలు లేనందున మొత్తం పరీక్షను రద్దు చేయడం సహేతుకం….

కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు..!

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. అందులోనూ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయితే మాత్రం మరింత దారుణంగా తయారవుతుంది. గులాబీ బాస్ కేసీఆర్ కు నిన్నమొన్నటి వరకు ఎంతో నమ్మకంగా ఉన్న కీలక నేతలంతా ఒక్కొక్కరుగా నెమ్మదిగా….

నేడే తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ..చర్చపై ఉత్కంఠ..!

తెలుగు రాష్ట్రాల సీఎంలు సుదీర్ఘ కాలం తర్వాత తొలిసారి భేటీ అవుతున్నారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం 6 గంటలకు సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు…..

AP

ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరిప్రసాద్ ఎన్నికయ్యారు. ఈ ఇద్దరి నుంచి మాత్రమే నామినేషన్లు రావడంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యిందంటూ రిటర్నింగ్ ఆఫీసర్ శుక్రవారం ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి. రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ వైసీపీకి….

AP

పోలీస్ కస్టడీకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. కోర్టు అనుమతి..!

ఏపీలో ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానం పోలీసులకు అనుమతి ఇచ్చింది. అదనపు విచారణ కోసం పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరగా మాచర్ల….

బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ..కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు..!

తెలంగాణలో సంచలన రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న వెంటనే జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు….

మాజీ మంత్రి మల్లారెడ్డికి.. హైకోర్ట్‌లో షాక్..!

ఎమ్మెల్యే మల్లారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎలాంటి అనుమతుల్లేకుండా బాలానగర్‌లో ఏర్పాటు చేసిన మల్లారెడ్డి ఆఫ్‌ క్యాంప్‌స్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ, యూజీసీకి ఆదేశాలు జారీచేసింది. దూలపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీ.. బాలనగర్ లో సెంటర్ ఆఫ్….

AP

ఏపి అభివృద్ధిపై మోడీతో చంద్రబాబు చర్చ..!

హస్తినలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. నిజానికి ఇది సాధారణ పర్యటన కాదనే అనిపిస్తోంది. ఈ పర్యటనకు ఏపీ అభివృద్ధికి పర్‌ఫెక్ట్ లింక్ ఉంది.. అమరావతి కావొచ్చు.. పోలవరం కావొచ్చు.. ఇలా రాష్ట్రంలోని ప్రతిడెవలప్‌మెంట్‌ వర్క్‌కు ఇప్పుడు కేంద్రంతో లింక్ ఉంది…..

AP

రెడ్‌బుక్‌పై తొలిసారి స్పందించిన జగన్..!

ఎన్నికల ప్రచారంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేల్చిన రెడ్ బుక్ బాంబ్ సౌండ్లు రీసౌండ్ ఇస్తున్నాయి. వైసీపీ నేతల అరాచకాలు, వైసీపీతో అంటకాగిన అధికారులను టార్గెట్ చేస్తూ.. పార్టీ కార్యకర్తలు, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిన వారి….

కళ్యాణ్ రామ్ ‘బింబిసార 2’ నుంచి వశిష్ట అవుట్.. ఆ డైరెక్టర్ చేతికి బాధ్యతలు..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన ‘బింబిసార’ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు ముందు కళ్యాణ్ రామ్ హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. కానీ అవేమి ప్రేక్షకుల్ని….