Latest Posts

AP

అమరావతిలో వరల్డ్ బ్యాంకు టీమ్, సీఎం చంద్రబాబుతో భేటీ..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కీలక అడుగు పడింది. అమరావతికి ఆర్థిక సహకారంపై ప్రపంచబ్యాంకు టీమ్.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యింది. త్వరలో రుణ మంజూరు పై స్పష్టత రానుంది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగాలే పనులు శరవేగంగా మొదలుకానున్నాయి…..

AP

కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ ని పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, ఏపీ జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు, అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, I.A.S గారు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు,గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు సంబంధిత అధికారులు తదితరులు

అనంతపురం 13.08.2024 కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ ని పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, ఏపీ జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల….

జైలు నుంచి ఎల్జీకి లేఖ రాసిన కేజ్రీవాల్.. చేరకుండా ఆపేసిన అధికారులు..?

ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారు. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశమయ్యింది. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ జైలు అధికారులు పేర్కొన్నట్టు సంబంధిత వర్గాల నుంచి సమాచారం.  ….

మీరు పరాన్నజీవుల వలే ప్రవర్తిస్తున్నారు.. ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు: హరీశ్ రావు

సీతారామ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనులను తామే చేసినట్లుగా చెబుతుందన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్….

రాఖీ పండగ సందర్భంగా ఆర్టీసీ కీలక నిర్ణయం.. మహిళలకు బంపర్ ఆఫర్..

తెలంగాణ మహిళలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రాఖీ పండగ సందర్భంగా రాఖీలను, స్వీట్లను మహిళలు పంపించాలనుకున్న గమ్య స్థానాలకు 24 గంటలలోపే చేరవేస్తామని ఆర్టీసీ ప్రకటించింది. ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా గమ్య స్థానాలకు అనుకున్న సమయానికి రాఖీలను పంపిస్తామని తెలిపింది…..

AP

మందుబాబులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు..

ఏపీ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని రూపొందిస్తున్నది. నూతన పాలసీలో మద్యం ధరలను భారీగా తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. తక్కువ ధర కేటగిరీలో ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ను కేవలం రూ. 80 నుంచి రూ. 90 కు….

AP

రేపు శ్రీహరికోటకి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్..

జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఏపీలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 9.30 నిమిషాలకు నేరుగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కు వెళ్లనున్నారు. షార్ లో ఈనెల జరుగనున్న నేషనల్….

AP

చరిత్రత్మక ప్రాధాన్యత  రాతి విగ్రహాలు, పనిముట్లు, వస్తువులు గురించి తెలిస్తే వెంటనే పురావస్తు శాఖకు స్వచ్ఛందంగా అప్పగించండి/ సమాచారం ఇవ్వండి.-: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

చరిత్రత్మక ప్రాధాన్యత  రాతి విగ్రహాలు, పనిముట్లు, వస్తువులు గురించి తెలిస్తే వెంటనే పురావస్తు శాఖకు స్వచ్ఛందంగా అప్పగించండి/ సమాచారం ఇవ్వండి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ రాష్ట్ర పురావస్తు మరియు ప్రదర్శన శాలల శాఖ, పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు,….

అవతార్ 3 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారి అంతకుమించి..?

హాలీవుడ్ చరిత్రలో కనీవిని ఎరుగని గ్రాఫిక్స్ మాయాజాలంలో అందరినీ అలరించిన మాస్టర్ పీస్ చిత్రం అవతార్. 2009లో విడుదలైన అవతార్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సాధించిన కలెక్షన్ల రికార్డ్ బ్రేక్ చేయడానికి అవెంజర్స్ లాంటి భారీ….

సుంకిశాల ప్రాజెక్టు పై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఏం చేస్తుంది..?–:కేటీఆర్

సుంకిశాల ప్రాజెక్టు విషయమై రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఫైరయ్యారు. సుంకిశాల ప్రాజెక్టులో జరిగిన ప్రమాదాన్ని కాంగ్రెస్ నేతలు కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. సుంకిశాల ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్….