అనంతపురం
13.08.2024
కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ ని పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, ఏపీ జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు, అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, I.A.S గారు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు,గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు సంబంధిత అధికారులు తదితరులు
———————————————
DIPRO.I&PR.ATP..
