Latest Posts

AP

డిప్యూటీ సీఎం పవన్ తొలి స్పీచ్, అలాంటివారిని వదలం..

లక్షలాది అమరుల త్యాగాల ద్వారా లభించిన స్వాతంత్య్ర దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటున్నామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వేడుకలు జరుపుకుని ఆనందించడం సరిపోదని, ప్రతీ ఒక్కరూ దేశం పట్ల తమ బాధ్యతను గుర్తుచేసుకోవాల్సిన రోజన్నారు. సమర యోధుల బాటలో కుల,….

తెలంగాణలో ఉపఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్..

తెలంగాణలో రాజ్యసభ ఉపఎన్నకకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు రాజీనామాతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈ మేరకు నేటి నుంచి ఆగస్టు 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు ఎన్నికల….

తెలంగాణను 1 బిలియన్ ఎకనామీకి చేర్చడమే నా విజన్ : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణను 1 బిలియన్ ఎకనామీకి చేర్చడమే తన విజన్ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కోకాపేటలో కాగ్నిజెంట్ శంఖుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కాగ్నిజెంట్ కంపెనీ సీఎస్ఆర్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలను….

AP

మాధురి పంతం నెగ్గుతుందా.. వాణి పంతం నెగ్గుతుందా?

దువ్వాడ కుటుంబ కథా చిత్రంలో దువ్వాడ ఫ్యామిలీ పంచాయితీని పరిష్కరించటానికి ఇరు కుటుంబాల పెద్దలు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారిన ఈ ఫ్యామిలీ పంచాయితీని సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ ఓకే.. ఆ ఒక్కటి అడగొద్దు అంటూ….

AP

మార్పులకు జగన్ శ్రీకారం..!

వైసీపీ అధినేత జగన్ పార్టీలో కీలకమైన విభాగాల్లో మార్పులకు శ్రీకారం చుట్టారా? పార్టీతోపాటు అన్ని విభాగాలను ప్రక్షాళన చేస్తున్నారా? ఎన్నికల తర్వాత సజ్జలను ఎందుకు దూరంగా పెట్టారు? ఆయన ఆలోచనలు బూమరాంగ్ అయ్యాయా? ఇప్పుడు జూనియర్ సజ్జలను సైడున పెట్టారా? అవుననే….

దేశంలోకి తీవ్రవాదుల చొరబాటు.. ఢిల్లీలో హై అలర్ట్

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబవుతోంది. వికసిత్ భారత్ థీమ్ తో వేడుకలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ రేపు 11వ సారి జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎర్రకోటపై ఎగురవేయనున్నారు. ఈ క్రమంలో ఎర్రకోట….

బాన్సువాడలో ఉప ఎన్నిక ఖాయం.. కేటిఆర్ కీలక వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాన్సువాడ నియోజక వర్గంలో ఉప ఎన్నికలు ఖాయమని అన్నారు. పార్టీ మారిన పోచారంకు తప్పకుండా బుద్ధి చెబుతామని చెప్పారు. మంగళవారం బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు నందినగర్‌లోని ఆయన నివాసంలో….

భారత నేవీ లో మరో పవర్ ఫుల్ వార్ న్యూక్లియర్ ‘అరిఘాత్’..

భారత నావికా దళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏ దేశానికైనా త్వరగా లింక్ చేసే వ్యవస్థ సముద్ర మార్గం ఒక్కటే. అందుకే అప్రమత్తంగా ఉంటే ఏ క్షణాన అయినా శత్రుదేశాలు సముద్ర మార్గం ద్వారా దాడులకు పాల్పడుతుంటారు…..

హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ మెట్రో..!

మెట్రో సర్వీసులు ప్రస్తుతం దేశంలోని పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో మెట్రో జనాదరణ పొందింది. ఈ నేపథ్యంలోనే నూతన మెట్రో మార్గాలు కూడా నగర వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలివేటెడ్ మార్గాలు ప్రయాణికులకు అందుబాటులో….

AP

ఎమ్మెల్సీ ఎన్నికలపై జగన్ ఫోకస్.. విశాఖ నేతలతో భేటీ..!

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్ పెంచారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లా నేతలతో జగన్ మంగళ, బుధ వారాల్లో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఉమ్మడి విశాఖలో ఐదు నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీలతో జగన్ భేటీ అయ్యారు. ఈ….