Latest Posts

AP

విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్..

రాఖీ పండుగ సందర్భంగా ఏపీ వాసులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. త్వరలోనే ఏపీలో రైల్వేజోన్ ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నది. ఏపీలోని విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్….

దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ మారాలి..–: సిఎం రేవంత్..

తెలంగాణ రాష్ట్రాన్ని దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్చలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడలు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు యంగ్….

ఆ తప్పుల వల్లే రుణ మాఫీ కాలేదు..–: మంత్రి ఉత్తమ్..

తెలంగాణ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు,….

మేడిగడ్డ బ్యారేజ్ దర్యాప్తు.. మధ్యంతర రిపోర్టు..

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై దర్యాప్తు చేసిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తన మధ్యంతర నివేదికను సోమవారం న్యాయ విచారణ కమిషన్‌కు అందజేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపైనా నివేదికలు ఇవ్వాలని కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఆదేశించారు. నివేదికలో….

కోల్‌కత్తా వైద్యురాలి పోస్ట్ మార్టం నివేదికలో షాకింగ్ విషయాలు..!

కోల్ కత్తా ఆర్జీ కర్ మెడికల్ కళాశాల వైద్యురాలు ఆసుపత్రిలో దారుణ హత్యాచారానికి గురై మృతి చెందిన కేసులో ఇప్పటికే ఆ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందని మృతురాలి శరీరంపై 150 మిల్లీగ్రాముల వీర్యం కనిపించిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది…..

కోల్ కత్తా హత్యాచార ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు..

కోల్ కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ట్రెయినీ డాక్టర్ పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కాగా, ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మంగళవారం నాడు….

రాహుల్ గాంధీ, ఖర్గేలకు కేటీఆర్ లేఖాస్త్రం..

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రుణ మాఫీ అంశంలో రైతుల పట్ల నమ్మకద్రోహానికి పాల్పడిందంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు లేఖాస్త్రం సంధించారు.   తెలంగాణలోని….

తెలంగాణ నుంచి రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా మనుసింఘ్వీ… సీఎల్పీ తీర్మానం..

తెలంగాణ కోటాలో రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మనుసింఘ్వీ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ గచ్చిబౌలిలోని హోటల్ షెరాటన్ లో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు….

AP

పోలవరం ఫైళ్ల దగ్ధం ఘటనలో పలువురు ఉద్యోగులపై వేటు..

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్ల దగ్ధం వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ధవళేశ్వరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు పరిపాలనా భవనం వద్ద కొన్ని ఫైళ్లు తగలబడిన స్థితిలో కనిపించాయి. ప్రభుత్వం దీనిపై తీవ్రస్థాయిలో దృష్టి సారించింది.   కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్లుగా….

AP

ఏపీలో మరో ఏడు కొత్త విమానాశ్రయాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఏడు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఏడు విమానాశ్రయాలకు మరో ఏడు కలిపి 14కు విస్తరించనుంది. ఈ విషయంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయకుడు కీలక ప్రకటన చేశాడు. ఢిల్లీ….