Category: TELANGANA

AP

ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు

ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు నడుస్తున్నాయి. ఈ ఆఫర్లతో పాటు వివిధ బ్యాంకుల ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై సైతం భారీ డిస్కౌంట్ అందుతోంది. మీక్కూడా స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే….

AP

పరకాల ప్రభాకర్ బూతు ప్రావీణ్యం.! కాస్తైనా సిగ్గుపడేది లే.!

సోషల్ మీడియాలో నెటిజన్ల బూతు పాండిత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.! ప్రముఖులు కూడా ఆ బూతు పాండిత్యాన్ని ప్రదర్శిస్తే.? దాన్ని దిగజారుడుతనం అనే అనాలి.! పైగా, ఆ బూతు పాండిత్యాన్ని సమర్థించుకుంటే.. అలాంటివాళ్ళని ఏమని అనాలో కూడా అర్థం కాని….

AP

షర్మిలక్క ఇదేం పద్ధతి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి( YS Raja Sekhar Reddy)రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు. ఆయన వారసులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy)వైయస్సార్ సిపిలో, వైయస్ షర్మిల( YS Sharmila) వైయస్సార్ తెలంగాణ….

గ్రేటర్ పరిధిలో కుక్కల నియంత్రణకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కీలక నిర్ణయం..

గ్రేటర్ పరిధిలో కుక్కల నియంత్రణకు ఏర్పాటైన కమిటీ సభ్యులు సిఫార్స్ చేసిన 26 అంశాలలో 25 అంశాలు అమలు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్లు, శానిటేషన్ అడిషనల్ కమిషనర్,….

రీల్స్ చేసేవారి కోసం అద్భుతమైన అవకాశం..లక్ష రూపాయలు ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం..

సోషల్ మీడియా వచ్చాక ప్రజల జీవనవిధానమే మారిపోయింది. ఒక్కోరోజు కూడా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్ లను వాడకుండా జనాలు ఉండలేకపోతున్నారు. కొంతమంది సొంతంగా యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అలాగే ఇటీవల రీల్స్ హంగామా….

కరీంనగర్‌లో అర్ధరాత్రి హైడ్రామా..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అరెస్ట్..

కరీంనగర్‌లో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. మిడ్‌ నైట్‌ 12 గంటలు దాటిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు నగర పోలీసులు. ఆయన ఇంటిలోకి ప్రవేశించి.. అరెస్ట్‌ చేయడానికి వచ్చామని చెప్పారు…..

AP

రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ప్రారంభం…

రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రూ.4.30 కోట్లతో అత్యాధునిక సాంకేతికతతో నిర్మాణం చేపట్టామన్నారు…..

AP

రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు..

రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దిగువ కోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ తరపు న్యాయవాది సోమవారం అప్పీలు దాఖలు చేశారు. తదుపరి విచారణ….

AP

మరోసారి పెరగనున్న లిక్కర్ ధరలు…

కొత్త ఆర్థిక సంవత్సరం శనివారం (ఏప్రిల్‌ 1) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2023-24 సంవత్సరానికి మద్యం వ్యాపారం నుంచి దాదాపు రూ.45 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సేకరించే లక్ష్యంతో ఉత్తర ప్రదేశ్‌ కొత్త ఎక్సైజ్ పాలసీని అమలులోకి తెచ్చింది…..

తెలంగాణ కూల్‌రూఫ్‌ పాలసీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్…

తెలంగాణ కూల్‌రూఫ్‌ పాలసీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇళ్లు, వాణిజ్యభవనాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉష్ణోగ్రత ప్రభావాన్ని తగ్గించేందుకు కూల్‌రూఫ్‌ ఉపయోగపడుతుంది. ఐదేళ్ల పాటు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. హైదరాబాద్‌ పరిధిలో 100 చదరపు కిలోమీటర్లు, రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో 300….