Category: TELANGANA

కేసీఆర్‌ సర్కార్‌ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరోమారు నోటిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 10 ఏళ్లలో కేసీఆర్‌ సర్కార్‌ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరోమారు నోటిఫికేషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. 2017లో టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆ పోస్టుల భర్తీ కోర్టు కేసుల కారణంగా రెండేళ్లకు భర్తీ అయ్యాయి. తర్వాత నోటిఫికేషన్‌ ఇవ్వలేదు…..

నేరాల సంఖ్య పెరిగిపోతుండడంతో సీసీ కెమెరాల ఏర్పాటు

నేరాల సంఖ్య పెరిగిపోతుండడంతో సీసీ కెమెరాల ఏర్పాటు అనివార్యమవుతోంది. దీనికి తోడు పోలీస్ శాఖ కూడా సీసీ కెమెరాల ఏర్పాటును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వ సహకారం లేకపోయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థల ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తోంది. సీసీ….

గురుకులాల్లో 11,714 పోస్టుల భర్తీ ప్రక్రియ

ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో డీఎస్సీ ద్వారా 5089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. 2575 ఎస్జీటీ, 1739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి….

బీఆర్ఎస్‌లో తొలి వికెట్: సిట్టింగ్ ఎమ్మెల్యే అవుట్: కాంగ్రెస్‌లో చేరిక

ఆదిలాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో.. అధికార భారత్ రాష్ట్ర సమితి సమర శంఖాన్ని పూరించింది. అన్ని పార్టీల కంటే ముందుగా.. అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 111 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్……

అభ్యర్థుల ప్రకటన పూర్తి.. ఇక ప్రచారమే మిగిలింది.. రేసులో ముందున్న కారు..

బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సోమవారం 115 మందితో కూడిన జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో దాదాపు సిట్టింగ్ లందరికీ సీటు కేటాయించారు. అటు కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జాబితా….

బావ హరీశ్ రావుకు అండగా నిలిచిన కేటీఆర్, కవిత..

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేట ఎమ్మెల్యే, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హనుమంతరావు సిద్దిపేటలో హరీశ్ రావును ఓడిస్తా అని చెప్పారు. మెదక్ లో హరీశ్ రావు పెత్తనం ఏమిటని మైనంపల్లి….

తిరుమలలో కారేరిష్ఠి యాగం.. మూడు రోజుల పాటు నిర్వహించనున్న టీటీడీ..

తిరుమలలో నేటి నుంచి 26 తేదీ వరకు కారేరిఇష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమం నిర్వహించనున్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి.. దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ యాగాలు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. కారేరిష్ఠి యాగాన్నితిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన….

‘పోడు భూములకు పట్టాలు ఇచ్చాం. గిరిజనుల బతుకులను మార్చాం

‘పోడు భూములకు పట్టాలు ఇచ్చాం. గిరిజనుల బతుకులను మార్చాం. తండాలను పంచాయతీలు చేశాం. సర్పంచ్ కొలువులు వాళ్లకే ఇచ్చాం.’ గిరిజన సంక్షేమంపై ఆ మధ్య జరిగిన చర్చలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలు ఇవి. పైకి చూస్తే బాగానే కనిపించినప్పటికీ క్షేత్రస్థాయిలో….

తాగుబోతుల తెలంగాణ..

‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తొమ్మిదేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశాం. దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టాం. తలసరి ఆదాయంలో తెలంగాణనే ఫస్ట్‌… దేశ తలసరి ఆదాయం తెలంగాణ కన్నా తక్కువ’ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమైన మంత్రి కేటీఆర్,….

తెలంగాణలో దుశ్యాసన పర్వం.. కవితక్కా ఏక్కడున్నావ్‌..

ఆగస్టు 6వ తేదీ విశ్వనగరం హైదరాబాద్‌ శివారులోని జవహర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో కాలనీకి చెందిన పెద్ద మారయ్య(30) రోడ్డు పక్కనే ఉన్న వైన్స్‌లో ఫుల్లుగా తాగి అటుగా వెళుతున్న యువతిపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహించిన వ్యక్తి……