Category: POLITICS

AP

డైమండ్ రాణి రోజా వ్యాఖ్యలపై మంత్రి ఫైర్.

తాను ప్రతి ఒక్కరితో తిట్టించుకుంటున్నానని.. చివరికి డైమండ్ రాణి రోజా కూడా తన గురించి మాట్లాడుతోందని అంటూ మంత్రి రోజాపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జరిగిన….

AP

బాబును అందుకే కలిశా.. : పవన్ కళ్యాణ్!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే సుదీర్ఘ భేటీ అనంతరం ఈ ఇద్దరు మీడియా ముందుకు వచ్చారు. ముందుగా….

ప్రచార రథాన్ని అడ్డుకున్న పోలీసులు.. కుప్పంలో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ

తెదేపా అధినేత చంద్రబాబు కాసేపట్లో కుప్పం చేరుకోనున్నారు. పర్యటనకు సంబంధించి తెదేపా నేతలు చేస్తున్న ఏర్పాట్లను పోలీసులు పలుచోట్ల అడ్డుకుంటున్నారు. దీంతో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్‌ నుంచి విమానంలో బయల్దేరిన చంద్రబాబు.. ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి….

AP

6093 ఖైదీ డ్రెస్‌ ఉతికించి పెట్టుకో జగన్ రెడ్డి: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అంటూ నిరసనలు తెలుపుతోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రోడ్ షోలు….

AP

టోలు దిగితే నాయకుడు అనేస్తారా? అతనికి మాకు సంబంధం లేదంటున్న జనసేన!

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన జనసేన నేత రాఘవరావు వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గత కొంతకాలంగా ఒక మైనర్ బాలికకు అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తూ తన పెళ్లి చేసుకోవాలని అతను బలవంతం పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి…..

తెలంగాణలో ప్రజాప్రతినిధుల మీద దాడి చేసి దారుణంగా చంపుతున్న ఘటనలు

గత కొద్ది కాలంగా తెలంగాణలో ప్రజాప్రతినిధుల మీద దాడి చేసి దారుణంగా చంపుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా అదే విధంగా సిద్దిపేట జిల్లాలోని చేర్యాల జడ్పిటిసి మీద హత్యాయత్నం జరిగింది. దాడి జరిగిన కొద్దిసేపటికి అతను తీవ్రస్థాయిలో రక్తస్రావానికి గురై మరణించాడు…..

AP

తనుశ్రీ సోషల్ మీడియాలో REELS… వలపు వల.. చిక్కిన వారు విలవిల!

ఈ రోజుల్లో సైబర్ మోసాలు ఎంతగా పెరిగిపోయాయి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెక్నాలజీ చేతిలోకి వచ్చేసింది కదా అని ఆనందపడే లోపే ఆ టెక్నాలజీ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న వారు కూడా లక్షల్లో కనిపిస్తున్నారు. తాజాగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి….

తెలంగాణకు జేపి నడ్డా.. షెడ్యూల్ ఫిక్స్..

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత యాత్ర ఈ నెల 16వ తేదీన కరీంనగర్ లో ముగియనున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ బైంసా నుంచి….

హిమాచల్‌లో అధికారం కాంగ్రెస్ పరం

దేశంలో జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో ఒకటి దక్కించుకున్నాయి. కాగా బీజేపీ ఓ రాష్ట్రాన్ని కోల్పోయినట్టైంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ వశమైంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అదే పాత ఆచారం….

పతాక స్థాయికి రాష్ట్రంలో కెసిఆర్ వర్సెస్ కేంద్రం యుద్ధం

రాష్ట్రంలో కెసిఆర్ వర్సెస్ కేంద్రం యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఉప్పు నిప్పు గా మారింది.. మొన్న మల్లారెడ్డి విద్యాసంస్థలు, బంధువుల నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు 50 బృందాలతో దాడులు చేశారు. 100 కోట్లకు సంబంధించి లెక్కలు తేలకపోవడంతో….