Category: Technology

అక్కడ చాట్ జీపీటీపై నిషేధం..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనుషులకు ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఇప్పటి వరకూ కచ్చితంగా తెలియలేదు. లీవ్ లెటర్లు రాయించుకోవడం, వాలంటైన్స్ డే కి లవ్ లెటర్లు రాయించుకోవడం.. ఇలాంటి పనులకు చాలామంది చాట్ జీపీటీని వాడుకున్నారనే ఉదాహరణలు మాత్రం ఉన్నాయి. అయితే….

50 రోజుల్లో ఎల్‌ఐసికి రూ.50 వేల కోట్లు నష్టం

న్యూఢిల్లీ : ప్రభుత్వ బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) స్టాక్‌మార్కెట్‌లో ప్రధాన పెట్టుబడిదారులలో ఒకటిగా ఉంది. భారత్ మార్కెట్లో అతిపెద్ద దేశీయ సంస్థాగత పెట్టుబడి సంస్థ ఎల్‌ఐసి, అయితే గత కొంత కాలంగా ఈ కంపెనీ మార్కెట్….

ఇంటెల్‌ కీలక నిర్ణయం.. లే ఆఫ్‌లకు బదులుగా..! సంతోషంలో ఉద్యోగులు

ఆర్ధిక మాంద్యం భయాందోళనల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఐటీ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. కంపెనీపై అదనపు భారాన్ని తొలగించుకుని.. నష్టాల నుంచి బయటపడేందుకే ‘లే ఆఫ్’ ప్రకటిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, గూగుల్, ట్విటర్‌, స్విగ్గీ, ఫిలిప్స్, ఓఎల్ఎక్స్‌ కంపెనీలు….

గూగుల్, ఐఫోన్లకు భారత్ చెక్.. మోడీ పెద్ద ప్లాన్

ఇండియా ఆత్మనిర్భర భారత్ దిశగా అడుగులేస్తోంది. ద్విముఖ పోటీ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ తయారీలోకి అడుగుపెడుతోంది. భారతీయులకు స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు ఆపిల్, గూగుల్ దే అగ్రస్థానం. ఇక నుంచి భారత్ కూడ పోటీ పడబోతోంది. ITT….

ట్విట్టర్​పై ‘హ్యాకింగ్​’ పిడుగు .. 20కోట్లకు (200 మిలియన్​) పైగా ట్విట్టర్​ ఖాతాలు hack

ట్విట్టర్​పై ‘హ్యాకింగ్​’ పిడుగు పడింది. 20కోట్లకు (200 మిలియన్​) పైగా ట్విట్టర్​ ఖాతాలు హ్యాకింగ్​కు గురైనట్టు తెలుస్తోంది. హ్యాకర్స్​.. సంబంధిత యూజర్ల ఈమెయిల్​ ఐడీలను దొంగిలించి.. ఆన్​లైన్​ హ్యాకింగ్​ ఫోరంలో అందుబాటులో ఉంచినట్టు ఓ సెక్యూరిటీ రీసెర్చర్​ వెల్లడించారు. ఈమెయిల్​ అడ్రస్​లు……

ఈ ఏటీఎం నుంచి రూ.500 విత్ డ్రా చేస్తే రూ.2500 చేతికి.. ఎగబడ్డ జనం

ఏటీఎం నుంచి రూ.500 విత్ డ్రా చేస్తే.. రూ.2500 వస్తే ఎవరైనా ఏం చేస్తారు..? వచ్చినకాడికి విత్ డ్రా చేసుకుని మెల్లగా అక్కడ నుంచి జారుకుంటారు. ఇంకా ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి విషయం చెప్పి.. వాళ్లను అక్కడికి పంపిస్తారు. కానీ ఓ….

ఆహా అనిపిస్తున్న ఫ్లిప్కార్ట్ న్యూ ఇయర్ ఆఫర్స్..

కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు అన్ని వస్తువులపై ఆఫర్లు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ట్రెండ్ షాపుల్లోనే కాకుండా ఈ కామర్ సంస్థల్లో కూడా కొత్త సంవత్సరం ఆఫర్లతో విక్రయిస్తోంది. చాలామంది ఫ్లిప్కార్ట్, అమెజాన్ లలో ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువగా కొంటూ….

కేటీఆర్ సెటైర్లు…….హైదరాబాద్ ఐటీపై అడోబ్ సీఈవో వ్యాఖ్యలు వైరల్..

అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఐటీ కి ఎంత ప్రసిద్దమో.. ఇప్పుడు హైదరాబాద్ కూడా అంతే ప్రసిద్ధమైపోయింది. ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్… ప్రఖ్యాత సంస్థల చూపు మొత్తం హైదరాబాద్ లోనే ఏర్పాటయ్యాయి.. ప్రపంచం మొత్తం తిరోగమనం లో ఉంటే భారత్ మాత్రమే….

గూగుల్ పే తొలిసారి పేమెంట్ చేస్తే క్యాష్‌బ్యాక్, బహుమతులు

గూగుల్ పే ఉపయోగించి తొలిసారి పేమెంట్ చేస్తే క్యాష్‌బ్యాక్, బహుమతులు వస్తుంటాయి. కానీ కాలక్రమంలో క్యాష్‌బ్యాక్ తగ్గిపోయింది. అయితే దీని గురించి దిగులుపడాల్సిన అవసరం లేదు. కొన్ని ట్రిక్స్ పాటిస్తే ప్రతి లావాదేవీపై వంద రూపాయలవరకూ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఫోన్ పేతో….

హ్యాకర్ల చేతిలో 50 కోట్ల మంది ‘వాట్సాప్‌’ డేటా

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ ‘వాట్సాప్‌’ నుంచి భారీగా డేటా లీక్‌ అయింది. దాదాపుగా 50 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్ల ఫోన్‌ నంబర్లు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు సమాచారం తెలుస్తోంది. యూఎస్‌, యూకే, ఈజిప్ట్, సౌదీ అరేబియా, భారత్ సహా 84….