Category: CINEMA

AP

బాలకృష్ణపైనే టీడీపీ ఆశలు.. ఉనికి కోసం పడరాని పాట్లు!!

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు అప్పుడే ప్రచార పర్వాన్ని మొదలుపెట్టాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేస్తామని, త్వరలో జరగనున్న ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో 87 స్థానాలలో తమ అభ్యర్థులు బరిలోకి దిగుతారని ప్రకటించిన టిడిపి….

షారుక్ ఖాన్ ‘జవాన్’ రికార్డు బ్రేక్ చేసిన దళపతి విజయ్ ‘లియో’!!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన చిత్రం లియో. ప్రస్తుతం ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది…..

నేషనల్ అవార్డ్స్.. పెళ్లి చీరలో అదరగొట్టిన గంగూభాయ్

: బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అలియా తెలుగువారికి మరింత చేరువయ్యింది. ఈ సినిమా తరువాత మరో సినిమా చేయకపోయినా తెలుగులో అమ్మడి క్రేజ్ మాత్రం అసలు….

టైగర్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మిస్ అవుతున్నాడా?

పండగ సీజన్ అనగానే ఫ్యామిలీతో పాటు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడడం తెలుగు ఆడియన్స్ కి ఉన్న అలవాటు. ఈ కారణంగానే మన దగ్గర థియేటర్స్ ఇంకా బ్రతికున్నాయి. కుటుంబమంతా కలిసి సినిమా చూసి, లంచ్ లేదా డిన్నర్ చేస్తే….

మొదటి పది నిముషాలు మిస్ అవ్వకండి. ప్లీజ్

దళపతి విజయ్ తో మాస్టర్ తర్వాత సెకండ్ సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అండర్ వరల్డ్, డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే కథలతో సినిమాలు చేసే లోకేష్, ఈసారి కాశ్మీర్ లో అడుగుపెట్టి సినిమా చేసాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్….

విడుదల వేళ.. ఉలిక్కి పడ్డ టాలీవుడ్

హైదరాబాద్: టాలీవుడ్‌లో మచ్ అవైటెడ్ మూవీ- టైగర్ నాగేశ్వర రావు. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించాడు. అనుపమ్ ఖేర్, నుపుర్ సనన్, రేణుదేశాయ్, జిషూ సేన్ గుప్తా, మురళీ శర్మ.. ఇతర కీలక పాత్రల్లో నటించారు. వంశీ దర్శకుడు. దసరా….

ఈడీ విచారణకు హాజరైన నటుడు నవదీప్; ఆ లావాదేవీలపై విచారణ!!

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఈ కేసులో హీరో నవదీప్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నార్కోటిక్స్ బ్యూరో విచారణ ఎదుర్కొంటున్న నవదీప్ కు తాజాగా ఈడి అధికారులు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడంతో….

హీరో విశాల్ ఆరోపణలపై రంగంలోకి సీబీఐ-సెన్సార్ బోర్డులో ముగ్గురిపై కేసు నమోదు…

తమిళ హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ చిత్రం హిందీ వెర్షన్ కు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు రూ.7 లక్షలు లంచం అడిగారన్న ఆరోపణలపై సీబీఐ రంగంలోకి దిగింది. సెన్సార్ బోర్డులో ముగ్గురిపై కేసు నమోదు చేసింది…..

పవన్ ది సూపర్ డూపర్ ప్లాప్ షో – మంత్రి జోగి రమేష్..!!

చంద్రబాబు జైల్లో ఉంటే టీడీపీ నాయకులు పవన్ కల్యాణ్‌ సభ దగ్గర పడిగాపులు పడుతున్నారని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేసారు. పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర పెడనలో అట్టర్ ఫ్లాప్ షోలా మిగిలిపోయిందని పేర్కొన్నారు. పవన్ సభకు రెండు వేల….

AP

కుప్పంలో హీరో విశాల్ 3 ఏళ్ల గ్రౌండ్ వర్క్ ఎందుకు ?, చంద్రబాబుకు, రెడ్డికి ఏమిటి సంబంధం!

కుప్పం/తిరుపతి/చెన్నై: రాజకీయాలు అంటేనే ఎత్తులకు పై ఎత్తులు వేసుకోవడం అని పెద్దలు చెబుతుంటారు. రాజకీయాలు ఎక్కడైనా రాజకీయాలే అని తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇప్పుడు రోజురోజుకు రసవత్తరంగా మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకుడు (chandrababu) అరెస్టు….