Category: World

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం అమెరికాలోని వర్జీనియాలో ప్రాథమిక పాఠశాలలో ఆరేళ్ల విద్యార్థి టీచర్‌పై కాల్పులు జరపడం సంచలనం రేకెత్తిస్తోంది. రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఇతర విద్యార్థులెవరూ గాయపడలేదని….

ట్విట్టర్​పై ‘హ్యాకింగ్​’ పిడుగు .. 20కోట్లకు (200 మిలియన్​) పైగా ట్విట్టర్​ ఖాతాలు hack

ట్విట్టర్​పై ‘హ్యాకింగ్​’ పిడుగు పడింది. 20కోట్లకు (200 మిలియన్​) పైగా ట్విట్టర్​ ఖాతాలు హ్యాకింగ్​కు గురైనట్టు తెలుస్తోంది. హ్యాకర్స్​.. సంబంధిత యూజర్ల ఈమెయిల్​ ఐడీలను దొంగిలించి.. ఆన్​లైన్​ హ్యాకింగ్​ ఫోరంలో అందుబాటులో ఉంచినట్టు ఓ సెక్యూరిటీ రీసెర్చర్​ వెల్లడించారు. ఈమెయిల్​ అడ్రస్​లు……

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలచివేస్తోంది. ఉటా రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు చిన్నారులతో సహా ఎనిమిది మంది చనిపోయారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి అమెరికా అధికారులు పూర్తి సమాచారం వెల్లడించాల్సి ఉంది. ఎవరు కాల్పులు జరిపారు..? ఎందుకు కాల్పులు….

ఆరు దేశాలకు ముందస్తు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి

చైనా సహా కొన్ని దేశాల్లో కోవిడ్ 19 కేసులు భారీగా పెరుగుతున్నందున ఇండియా ఇప్పటికే అప్రమత్తమైంది. తాజాగా ఆరు దేశాల్నించి వచ్చే ప్రయాణీకులకు ముందస్తు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ మహమ్మారి మరోసారి ముంచుకొస్తోంది. చైనా….

ప్రేక్షకులు లేక వెల వెల బోతున్న పాక్ స్టేడియాలు..

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి. చాలా కాలం తర్వాత ఈ ఏడాదే సొంత గడ్డపై క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తారని ఆశించింది పాకిస్థాన్. అయితే పాక్ జట్టు….

భారత్‌లో తయారైన దగ్గు మందు తాగి తమ దేశంలో 18 మంది చిన్నారులు చనిపోయారని ఉజ్బెకిస్తాన్‌ ఆరోపణలు

భారత్‌లో తయారైన దగ్గు మందు తాగి తమ దేశంలో 18 మంది చిన్నారులు చనిపోయారని ఉజ్బెకిస్తాన్‌ ఆరోపణలు చేసింది. నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు సిరప్ ‘డోక్-1 మ్యాక్స్’ (Dok 1 Max) తాగి పిల్లలు చనిపోయారని….

ఇమ్రాన్‌ ఖాన్‌ రెండో భార్యకు మూడో పెళ్లి

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ రెండో భార్య, బీబీసీ జర్నలిస్టు అయిన రెహమ్ ఖాన్ మూడో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని రెహమ్ స్వయంగా శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. 49 ఏళ్ల రెహమ్ ఖాన్ అమెరికాలోని….

చైనాలో కరోనా విలయతాండవం

చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. చైనాలోని పెద్ద నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ కేసులు చైనాతో ఆగవని.. మళ్లీ ప్రపంచానికి పాకుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి.. టీకాల….

యూఎన్‌ఎస్‌సీలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మందలించడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న పాక్ విదేశాంగ మంత్రి బిలావల్

ఉగ్రవాదానికి సంబంధించి ప్రతి అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ అవమానాన్ని ఎదుర్కోంటుంది. పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టేందుకు భారత్ కూడా నిరంతరం శ్రమిస్తోంది. యూఎన్‌ఎస్‌సీలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మందలించడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ……

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అతలాకుతలం

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా కాంగో రాజధాని కిన్షాసాలో భారీ వరదలు విలయం సృష్టిస్తున్నాయి. భారీ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో దాదాపుగా 120 మంది మరణించినట్లు….