Category: National

కేంద్రానికి సుప్రీం కోర్టు వరుస షాక్‌లు

కేంద్రానికి సుప్రీం కోర్టు వరుస షాక్‌లు ఇస్తోంది. ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని, మహారాష్ట్రలో గవర్నర్‌ తీరు సరిగా లేదని బుధవారం తీర్పు ఇచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. బుధవారం మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్‌లో….

నులక మంచానికి రూ.లక్షపైనే.. భారతీయ మంచాలకు అమెరికాలో ఫుల్‌ డిమాండ్‌!

భారత దేశంలోని పురాతన మంచాలకు అమెరికాలో డిమాండ్‌ పెరుగుతోంది. ఇప్పటికీ​గ్రామాల్లో ఉపయోగించే నులక, నవారా, ప్లాస్టిక్‌ అల్లికతో చేసిన మంచాలను వాడుతున్నారు. పట్టణాలకు వచ్చే సరికి డబుల్‌ కాట్‌ బెడ్స్‌, వివిధ డిసైన్లలో అభిస్తున్నాయి. అయితే పట్టణాలో ఉపయోగించే డబుల్‌కాట్‌ బెడ్‌….

చాట్ జీపీటీ ద్వారా ఫేక్ న్యూస్… ప్రపంచంలోనే మొదటి అరెస్ట్

ఈ మధ్య కాలంలో ఏఐ ఆధారిత చాట్ జీపీటీపై జరుగుతున్నంతగా చర్చ ప్రపంచంలో మరే అంశంపై జరగకపోవచ్చు. చాట్ జీపీటీ ప్రపంచ టెక్నాలజీ రంగానే మార్చేసిందని, ఇదొక అద్భుతమైన ఆవిష్కరణ అని కొందరు వాదిస్తూ ఉంటే దీని వల్ల ప్రజలు ఉపాధి,ఉద్యోగాలు కోల్పోతారని,….

కంటి వెలుగులో 1.34 కోట్ల మందికి పైగా పరీక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో దశ కంటి వెలుగు పథకం కొనసాగుతోంది. కంటి వెలుగు పథకం కింద ఇప్పటి వరకు 1.34 కోట్ల మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 63,18,637 మంది….

యువగళం పాదయాత్ర 1,100 కిమీ. గమ్యంవైపు అడుగులు

టిడిపి యువనేత నారా లోకేష్‌ జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించి 86 రోజులలో 1,100 కిమీ పూర్తిచేశారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గోనెగండ్ల మండలంలో సోమవారం నారా లోకేష్‌ 1,100 కిమీ మైలురాయిని అధిగమించారు. ఈ సందర్భంగా….

పటయాలో సుమారు 90 మంది భారతీయులను అధికారులు అరెస్ట్

థాయిలాండ్ లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠా గుట్టు రట్టైంది. పటయాలో సుమారు 90 మంది భారతీయులను అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో 16 మంది మహిళలు ఉన్నారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.1.60 లక్షలు, రూ.20.92 కోట్ల….

బీజేవైఎం నేతల అరెస్టులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు

బీజేవైఎం నేతల అరెస్టులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. విశాఖలోని సీతకొండ వ్యూ పాయింట్ పేరును మార్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులకు కాదు.. లోటస్ పాండ్ కు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండని పేర్కొన్నారు. సీఎం….

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదలైంది. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. అయితే కిషన్ రెడ్డి ఇంకా డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నారు…..

ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ మూడో ఛార్జ్‎షీట్‎లో కీలక విషయాలు

ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ మూడో ఛార్జ్‎షీట్‎లో కీలక విషయాలు వెల్లడించింది. అరుణ్ పిళ్లై, కవితకు సంబంధించిన కీలక అంశాలను ఛార్జ్‎షీట్‎లో పేర్కొంది. దాదాపు రూ.100 కోట్ల ముడుపులు హవాలా ద్వారానే జరిగాయని ఈడీ తెలిపింది. మనీ లాండరింగ్, హవాలా వ్యవహారాల్లో….

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. రెండో ఛార్జ్ షీట్ లో మాగుంట రాఘవ, రాజేశ్ జోషి,….