Category: National

గణతంత్ర దినోత్సవాన్ని అక్కడే ఎందుకు జరుపుకున్నారో తెలుసా?

దేశంలో ప్రతి సంవత్సరం మనమందరం జనవరి 26ని గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. నిజానికి ఈ రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1947 ఆగస్టు 15న దేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం వచ్చిన మూడేళ్ల తర్వాత దేశంలో భారత రాజ్యాంగం….

ఐబిపిఎస్ ఎస్ఓ ప్రిలీమ్స్ రిజల్ట్ 2022 డైరెక్ట్ లింక్

ఐబిపిఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబిపిఎస్ అధికారిక వెబ్‌సైట్‌ ibps.in లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు చెక్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ కింది స్టెప్స్‌ని అనుసరించి లేదా డైరెక్ట్ లింక్ ద్వారా రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్….

భారత్‌- నేపాల్‌ మధ్య ‘శ్రీరాం-జానకి’ యాత్ర.. ఫిబ్రవరి 17న ప్రారంభం..

ఎన్నో ఏళ్లుగా భారత్ – నేపాల్ మధ్య సామాజిక, భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీతారాముల జన్మస్థలాలుగా భావించే నేపాల్‌లోని జనక్‌పుర్‌, భారత్‌లోని అయోధ్యలను కలుపుతూ ప్రత్యేక రైలును నడపనున్నట్లు….

దేశంలో అతి ప్రాచీన కేసుకు 72 ఏళ్ల తరువాత మోక్షం, కలకత్తా హైకోర్టు వేదిక

దేశ న్యాయవ్యవస్థ చరిత్రలో అతి పాత కేసు పరిష్కారమైంది. ఏకంగా 72 ఏళ్ల తరువాత ఆ కేసుకు మోక్షం కలిగింది. 1951లో దాఖలైన బర్హంపూర్ బ్యాంక్ కేసును కోల్‌కతా హైకోర్టు గత వారం పరిష్కరించింది. పశ్చిమ బెంగాల్ కలకత్తా హైకోర్టు నుంచి….

పడిపోతున్న ఢిల్లీ ఉష్ణోగ్రతలు.. నేటి నుంచి మరో ‘కోల్డ్‌ స్పెల్‌’!

దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరోసారి పడిపోతున్నాయి. సోమవారం (2023 జనవరి 16) నుంచి మూడు రోజుల పాటు మరో ‘కోల్డ్‌ స్పెల్‌’ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. కోల్డ్‌ స్పెల్‌ కారణంగా….

మోడీ ప్రారంభించిన గంగా క్రూయిజ్ షిప్.. నదిలో చిక్కుకుందా ఏంటి?

గంగా విలాస్.. గంగా, బ్రహ్మపుత్ర నదుల మీదుగా కాశీ నుంచి బంగ్లాదేశ్ మీదుగా అస్సాం వరకూ ప్రయాణించడానికి పర్యాటకానికి ప్రోత్సహాకంగా కేంద్రం తీసుకొచ్చిన లగ్జరీ క్రూయిజ్ షిప్ ఇదీ. ఈ సంక్రాంతికానుకగా ప్రధాని మోడీ దీన్ని ప్రారంభించారు. అయితే బీహార్‌లోని ఛప్రా….

చైనాలో కోవిడ్ మహమ్మారి కేసులు, మరణాల విజృంభణ : అంగీకరించిన చైనా హెల్త్ కమీషన్

పొరుగుదేశం చైనాలో ఇటీవల కోవిడ్ మహమ్మారి ఎలా విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. దేశంలో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి, మరణాలపై అధికారికంగా ఇప్పటి వరకూ ప్రకటించని చైనా..ఎట్టకేలకు ఆ విషయాన్ని అంగీకరించింది. చైనాలో డిసెంబర్ 8 నుంచి జనవరి 12 వరకూ అంటే….

జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతారా..?

బీజేపీ జాతీయ కార్యవర్గం ఈ నెల 16, 17వ తేదీల్లో ఢిల్లీలోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతోపాటు దాదాపు 350 మంది పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 17న ప్రధాని మోదీ….

భారత్‌- నేపాల్‌ మధ్య ‘శ్రీరాం-జానకి’ యాత్ర.. ఫిబ్రవరి 17న ప్రారంభం..

ఎన్నో ఏళ్లుగా భారత్ – నేపాల్ మధ్య సామాజిక, భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీతారాముల జన్మస్థలాలుగా భావించే నేపాల్‌లోని జనక్‌పుర్‌, భారత్‌లోని అయోధ్యలను కలుపుతూ ప్రత్యేక రైలును నడపనున్నట్లు….

శ్రీలంతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్

శ్రీలంతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో 317 పరుగులు తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 390 పరుగులు చేసింది. లక్ష్య….