Category: Uncategorized

బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా కష్టమే:–కిషన్ రెడ్డి

రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి 5 నెలలు అయినా సరే ఓటమిని ఒప్పుకోలేకపోతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు బీఆర్ఎస్ ప్రవర్తిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు.   కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించింది బీజేపీనే……

AP

వైసీపీకి చిక్కవు…టీడీపీకి దొరకవు..

వైసీపీకి చిక్కవు…..టీడీపీకి దొరకవు….   ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్, విపక్ష టీడీపీ రెండూ గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో కలిపి 1983 నుంచి 2019 వరకు….

కడపలో షర్మిల గెలుపు కోసం డమ్మీ అభ్యర్థి.. బీజేపీతో పొత్తు.. కాంగ్రెస్ కు మద్దతా చంద్రబాబూ..?

కాంగ్రెస్ తో చంద్రబాబు చేతులు కలిపారా? కడపలో షర్మిలను గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? అందులో భాగంగానే అక్కడ భూపేష్ రెడ్డిని బరిలోదించారా? ఇదంతా ముందస్తు ప్లాన్ యేనా? ఏకకాలంలో బిజెపితో పాటు కాంగ్రెస్ తో పొత్తు కొనసాగిస్తున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే….

కజిరంగ నేషనల్ పార్క్ లో ప్రధాని మోడీ..

కజిరంగ నేషనల్ పార్క్ ను ఐక్యరాజ్యసమితి ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఈ అభయారణ్యం ఖడ్గం మృగాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏనుగులు, జంకలు, పులులు, అడవి దున్నలు, ఇతర జంతువులు విస్తారంగా ఉంటాయి. ఈశాన్య రాష్ట్రంలో అద్భుతమైన జీవవైవిధ్యానికి నిదర్శనంగా….

చిన్న పరిశ్రమలకు రూ.10 లక్షల రుణం.. మీరూ దరఖాస్తు చేసుకోవచ్చు..

కేంద్రం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఆధారిత వ్యాపారం చేయడానికి పీఎంఎఫ్‌ఎంఈ(ప్రధాన మంత్రి ఫార్ములేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాజెసింగ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌) స్కీం తీసుకువచ్చింది. ఈ స్కీంలో భాగంగా ఎవరైతే మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రారంభించాలనుకుంటున్నారో అలాంటి వారికి రూ.10 లక్షల….

AP

సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించిన IFTU..

ప్రెస్ నోట్ 11:02:2024   సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించిన IFTU   PSCWU – IFTU   సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది….

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా డిసెంబర్‌ 31న హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగింపు…

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా డిసెంబర్‌ 31న హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని ఆయన వెల్లడించారు. చివరి మెట్రోరైళ్లు 12.15 గంటలకు….

కీర్తి సురేష్‌పై తాగుబోతు దాడి..

అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా ‘మహనటి’ సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది…..

మంచు విష్ణు పుట్టినరోజు స్పెషల్.. ఆకట్టుకుంటున్న ‘భక్త కన్నప్ప’ ఫస్ట్‌లుక్‌..

మోహన్ బాబు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు.. సాలిడ్ మూవీస్ తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొద్ది కాలంగా అతను కెరీర్ పరంగా కాస్త ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో తన బిగ్గెస్ట్ డ్రీమ్….

చంద్రబాబు అవినీతి డబ్బుతో వారాహి యాత్ర

చంద్రబాబు అవినీతి డబ్బుతో వారాహి యాత్ర జరుగుతోందని మంత్రి అంబటి ఆరోపించారు. బీజేపీతో ఉంటూనే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఏంటంటూ ప్రశ్నించారు. జనసేన కార్యకర్తలు.. జనసైనికులు కాదు.. సైకిల్ సైనికులు అంటూ ఎద్దెవా చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాని….