Author: YES9 TV

మేనిఫెస్టోపై టి.బీజేపీ కసరత్తు.. అమలు సాధ్యమయ్యే హామీలు మాత్రమే..!

BJP Manifesto: తెలంగాణ లో సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా కార్యాచరణను ప్లాన్ చేస్తోంది. అమలు సాధ్యమయ్యే హమీలనే ఇస్తామని అంటోంది. తెలంగాణ అభివృద్ది ఎజెండా గా మేనిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర….

ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీకర యుద్ధం.. 235 మందితో ఢిల్లీకి చేరుకున్న మరో విమానం

హమాస్‌తో కొనసాగుతున్న యుద్ధం మధ్య ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. దీని కింద ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. 212 మంది భారతీయ పౌరులతో కూడిన మొదటి….

కెప్టెన్ గా యావర్.వద్దన్నా వినకుండా అమర్ హార్ట్ బ్రేక్ చేసిన తేజ..

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ లు ఏర్పడ్డాయి.. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న యావర్ బిగ్ బాస్ సీజన్ 7 కొత్త కెప్టెన్ గా అవతరించాడు.. ఎన్నో జరిగిన తర్వాత యావర్ కు కెప్టెన్సీ….

రష్యాకు ఉత్తరకొరియా ఆయుధాలు.. నిజాలను బయటపెట్టిన అమెరికా

రష్యా అంధునాతన ఆయుధాలను తాయారు చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ప్రపంచంలో చాల దేశాలకు ఆయుధాలను పంపిణీ చేసే రష్యా ప్రస్తుతం నార్త్ కొరియా తో ఆయుధాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అగ్ర స్థానంలో ఉండే రష్యా ఎందుకు నిరుపేద దేశం అయినటువంటి….

AP

హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పై కీలక అప్డేట్..!!

స్కిల్ స్కాంలో బెయిల మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. ఈ కేసులో విచారణ చేస్తున్న ఏసీబీ కోర్టు చంద్రబాబు బెయిల్ పిటీషన్ తిరస్కరించింది. దీంతో, బెయిల్ కోసం చంద్రబాబు….

ఇజ్రాయెల్ లో భారతీయుల్ని వెనక్కి తెచ్చేందుకు ఆపరేషన్ అజయ్ ప్రారంభం..

ఇజ్రాయెల్ పై పాలస్తీనా ఉగ్రవాద సంస్ధ హమాస్ మెరుపుదాడులు, అనంతరం ఇజ్రాయెల్ నుంచి కౌంటర్ దాడులు వెనువెంటనే మొదలుకావడంతో అక్కడ వందలాది మంది భారతీయులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వీరంతా దాడుల కారణంగా బయటికి రాలేక, అలాగే ఇళ్లలో ఉండిపోలేక నరకయాతన అనుభవిస్తున్నారు…..

ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల జాబితా 2023: అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ, పడిపోయిన అదానీ స్థానం!!

ఫోర్బ్స్ భారత దేశ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఫోర్బ్స్ భారతదేశ టాప్ 100 సంపన్నుల జాబితాను వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ 2023 ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. మొత్తం 100 మంది….

పార్వతీ కుండ్‌లో ప్రత్యేక పూజలు చేస్తోన్న ప్రధాని…

ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ పర్యనటలో ఉన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు మోదీ పితోర్‌గఢ్‌లోని పార్వతీ కుండ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పితోర్‌గఢ్‌కు ఒక రోజు పర్యటన నిమిత్తం ఉత్తరాఖండ్‌కు బయలుదేరారు. ఈ పూజలో భాగంగా….

సహజీవనం చేస్తున్న యువతిని టార్గెట్ చేసిన ఐటీ ఉద్యోగి, కామెంట్లు, శాడిస్టు పితామహుడు !

బెంగళూరు: లీవ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో నిలబెట్టుకోవడం ఓ సమస్య అయితే అంతకంటే ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి. సహజీవనం చేస్తున్న వారిలో గొడవలు ఎక్కువ కావడంతో ప్రతినిత్యం అనేక కేసులు నమోదవుతున్నాయి. అనేక ఇతర కేసులు పోలీస్ స్టేషన్‌కు చేరేలోపు వేరే మలుపు తిరుగుతాయి…..

AP

జగన్ మన ఊహలకు అందడు.. బీజేపీ నేత సంచలన కామెంట్స్

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. టీడపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ , జనసేన పొత్తుతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన కూటమే అధికారంలోకి వస్తుందని జనసేన అధినేత….