భారత జలాల్లో చైనా గూఢచారి నౌక..?
భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్, పీవోకేలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి 100 మందికి పైగా టెర్రరిస్టులను హతం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు అమెరికా….










