Latest Posts

AP

పరిశ్రమల కేంద్రంగా విశాఖ..? పెట్టుబడుల జోరు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల జోరు స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా విశాఖను పరిశ్రమల కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ 9వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో….

బిహార్ లో 52 లక్షలకు పైగా ఓట్లను తొలగించిన ఎన్నికల కమిషన్..

బిహార్‌ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా సీఈసీ ఓటర్ల జాబితాలో సవరణలు చేపడుతోంది. ఈ మేరకు బీహార్ ఓటర్ల జాబితా నుంచి….

మూడురోజులు అతిభారీ నుండి భారీవర్షాలు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు రెడ్….

స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీల వ్యూహాలు..!

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు మొదలవుతున్నాయి. రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ….

AP

మద్యం కుంభకోణం పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం సాధారణమైనది కాదని, వేల కోట్ల కుంభకోణం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ వ్యవహారం ఏ స్థాయి వరకు వెళుతుందో తనకు తెలియదని అన్నారు. ఈ కేసులో జగన్ అరెస్ట్ పై కేంద్రం….

AP

మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట..

లిక్కర్ స్కామ్‌లో వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేయడం, కోర్టు ఆదేశాలతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం విదితమే. రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న మిథున్ రెడ్డికి స్వల్ప ఊరటనిచ్చేలా ఏసీబీ కోర్టు….

ఇక సినిమాలు చేయను… షాకింగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన పవన్..!

చివరిగా ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఆ తర్వాత డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish jagarlamudi) దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్….

AP

ఏపీలో సంచలనం రేపుతోంది లిక్కర్ కుంభకోణం..! మంత్రి నారాయణస్వామి డుమ్మా, మరోసారి నోటీసులు.?

ఏపీలో సంచలనం రేపుతోంది లిక్కర్ కుంభకోణం. సిట్ నుంచి ఎవరికి పిలుపు వస్తుందోనని నేతలు, అధికారులు వణికిపోతున్నారు. తాజాగా సోమవారం సిట్ విచారణకు మాజీ మంత్రి నారాయణస్వామి డుమ్మా కొట్టారు. దీంతో ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు అధికారులు. లిక్కర్….

AP

ఏపీ రాజకీయాలకు రోజా గుడ్ బై..?

ఏపీ రాజకీయం మళ్లీ వేడెక్కింది. ఓవైపు ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దీనితో రాష్ట్ర రాజకీయం వైపు అందరి దృష్టి మళ్లిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా చేసిన సంచలన కామెంట్స్ ఏపీ….

AP

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆగష్టు నుంచి అమలు..

ఎన్నికల హామీలను వేగంగా అమలు చేసేందుకు దృష్టి సారించింది చంద్రబాబు సర్కార్. సర్వే పూర్తి చేసిన భూ యజమానులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఆగస్టు నుంచి ప్రభుత్వం ఇవ్వనుంది. అలాగే ఇల్లు లేని పేదల స్థలాల పంపిణీ విషయంలో ఓ….