కర్నూల్ లో జనసేన ఆత్మీయ సమావేశం విజయవంతం
జనసైనికులు, వీరమహిళలతో కర్నూలులో నాగబాబు సమావేశమయ్యారు. వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు. అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం కలిస్తే వైసీపీ అవుతుందని విమర్శించారు. వైసీపీ ఒక పార్టీయేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో జరుగుతున్న జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో వీర….










