Latest Posts

సౌదీ ప్రమాదం: మృతుల కుటుంబాలకు తెలంగాణ సర్కార్ రూ. 5 లక్షల పరిహారం

సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో 45 మంది మరణించారు, మృతులందరూ హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు. ఈ దుర్ఘటనపై తెలంగాణ మంత్రివర్గం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయించిన రేవంత్….

కాంగోలో ఘోర విమాన ప్రమాదం: గనుల శాఖ మంత్రి క్షేమం

కాంగోలోని కోల్వేజీ విమానాశ్రయంలో ఈరోజు (నవంబర్ 18, 2025) ఉదయం భయానక విమాన ప్రమాదం సంభవించింది. ఆ దేశ గనుల శాఖ మంత్రి ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ సమయంలో అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి రన్‌వేకి అవతలికి దూసుకెళ్లింది. ప్రాథమిక సమాచారం ప్రకారం,….

ఐపీఎల్ 2026: రిటెన్షన్ లిస్ట్‌లు విడుదల; స్టార్ ప్లేయర్లను వదులుకున్న ఫ్రాంఛైజీలు

ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు అన్ని ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ మరియు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. ఈ మినీ వేలం వచ్చే నెల మూడో వారంలో జరగనుంది. ఈ ప్రక్రియలో భాగంగా,….

‘తేరే ఇష్క్ మే’ ట్రైలర్ విడుదల: ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కాంబో

‘రాన్‌జానా’, ‘అత్రాంగి రే’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ మరియు హీరో ధనుష్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘తేరే ఇష్క్ మే’ (Tere Ishk Mein Movie). బాలీవుడ్‌లో ధనుష్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన….

హరీష్ రావు టార్గెట్‌గా కవిత విమర్శలు: బీఆర్‌ఎస్ పాలన లోపాలు బహిర్గతం

బీఆర్‌ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత, మెదక్ జిల్లాలో నిర్వహించిన తెలంగాణ జాగృతి జనంబాటు కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ పాలనలోని లోపాలు, ఈ ప్రాంత అభివృద్ధిలో హరీష్ రావు పాత్రపై….

‘నౌగామ్ పోలీస్ స్టేషన్ పేలుడు ఉగ్ర కుట్ర కాదు, ప్రమాదమే’: జమ్మూ కాశ్మీర్ డీజీపీ క్లారిటీ

శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన భారీ పేలుడు ఉగ్రవాదుల దాడి కాదని, ఇది పూర్తిగా ప్రమాదవశాత్తూ జరిగిందని జమ్మూ కాశ్మీర్ డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) నలిన్ ప్రభావత్ స్పష్టం చేశారు. ఈ ఘోర….

AP

విశాఖ సమ్మిట్‌లో రిలయన్స్ భారీ ఏఐ డేటా సెంటర్: గూగుల్‌కు పోటీగా ఒక గిగావాట్ సామర్థ్యం

విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ రాబోతున్న నేపథ్యంలో, రిలయన్స్ సంస్థ కూడా అదే బాటలో ఏపీకి క్యూ కడుతోంది. ఈ సదస్సులో భాగంగా, రిలయన్స్ సంస్థ ఏకంగా ఒక….

గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్ ప్రమోషన్: పాస్‌పోర్ట్ పాస్‌లతో రాజమౌళి నెక్ట్స్‌ లెవల్ స్ట్రాటజీ

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న పాన్-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ప్రమోషన్స్ ఇండియన్ సినిమాకు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తున్నాయి. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ‘గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్‌కు, రాజమౌళి….

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ ఘన విజయం

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఏకంగా 24,729 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం….

జూబ్లీహిల్స్ తీర్పుతో బీఆర్ఎస్‌కు సెలవు ప్రకటించారు: మహేశ్ కుమార్ గౌడ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు తమ తీర్పు ద్వారా బీఆర్ఎస్ పార్టీకి సెలవు ప్రకటించారని ఆయన అన్నారు. ఈ విజయం,….