పరిశ్రమల కేంద్రంగా విశాఖ..? పెట్టుబడుల జోరు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల జోరు స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా విశాఖను పరిశ్రమల కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ 9వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో….










