చంద్రగ్రహణం నేపథ్యంలో పెన్నాహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయం తాత్కాలికంగా మూసివేత
అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం తాత్కాలికంగా మూసివేశారు. గ్రహణ సమయాన్ని పురస్కరించుకుని శాస్త్రోక్తంగా ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా నిత్యం జరిగే అర్చనలు, అభిషేకాలు….










