కాశీబుగ్గ తొక్కిసలాట: 9 మంది మృతికి అధిక రద్దీ, రెయిలింగ్ విరిగిపోవడం కారణం!
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గ గ్రామంలోని ‘చిన్న తిరుపతి’ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం, ఏకాదశి పర్వదినాన జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు, మరో 20 నుంచి 30 మంది వరకు….










