Latest Posts

యువగళం పాదయాత్ర 1,100 కిమీ. గమ్యంవైపు అడుగులు

టిడిపి యువనేత నారా లోకేష్‌ జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించి 86 రోజులలో 1,100 కిమీ పూర్తిచేశారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గోనెగండ్ల మండలంలో సోమవారం నారా లోకేష్‌ 1,100 కిమీ మైలురాయిని అధిగమించారు. ఈ సందర్భంగా….

పటయాలో సుమారు 90 మంది భారతీయులను అధికారులు అరెస్ట్

థాయిలాండ్ లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠా గుట్టు రట్టైంది. పటయాలో సుమారు 90 మంది భారతీయులను అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో 16 మంది మహిళలు ఉన్నారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.1.60 లక్షలు, రూ.20.92 కోట్ల….

బీజేవైఎం నేతల అరెస్టులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు

బీజేవైఎం నేతల అరెస్టులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. విశాఖలోని సీతకొండ వ్యూ పాయింట్ పేరును మార్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులకు కాదు.. లోటస్ పాండ్ కు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండని పేర్కొన్నారు. సీఎం….

అఖండ 2లో వారసుడు ఎంట్రీ..

నందమూరి బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై ఫ్యాన్స్ అంతా ఎంతో ఆస్కక్తిగా ఉండగా అప్పుడు ఇప్పుడు అంటూ వారిని నిరాశపరుస్తున్నారు. లెజెండ్, శాతకర్ణి సినిమాల టైం లోనే వారసుడి కెమియో ఉంటుందని హడావుడి చేశారు కానీ అదేమి జరగలేదు…..

AP

ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి మేరుగ నాగార్జున…

ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి మేరుగ నాగార్జున ఖండించారు. మల్లారెడ్డి తన పని తాను చూసుకోవాలని చెప్పారు. గురివింద గింజ సామెతలా మల్లారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. ఏపీలో ఏం జరుగుతుందో ఇక్కడి ప్రజలకు….

అఖిల్ ఏజెంట్ పై వస్తున్న విమర్శలు.. ట్రోల్స్ అన్నిటిని యాక్సెప్ట్

అఖిల్ ఏజెంట్ పై వస్తున్న విమర్శలు.. ట్రోల్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ ఆ సినిమా నిర్మాత అనిల్ సుంకర లేటేస్ట్ గా తన సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెట్టారు. సినిమా అంచనాలను అందుకోలేనందు.. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి….

AP

ఏపీలో సంచలనం సృష్టించిన తుని రైలు దగ్ధం

ఏపీలో సంచలనం సృష్టించిన తుని రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. తొమ్మిదేళ్ల విచారణ తరువాత కేసును న్యాయస్థానం డిస్మిస్ చేసింది. కాపు ఉద్యమం సందర్భంగా రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను దగ్ధం కేసులో రైల్వే పోలీసులు కేసు….

తెలంగాణ నూతన సచివాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం

తెలంగాణ నూతన సచివాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కొత్త సచివాలయానికి బయలుదేరిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. టెలిఫోన్ భవన్ వద్ద రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు సెక్రటేరియట్ కు వెళ్లడానికి అనుమతి లేదని తెలిపారు…..

AP

ఏపీలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం

ఏపీలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. రైతుల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశామని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొట్టు వెల్లడించారు. రైతులకు….

AP

ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్

ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో కుల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును కూడా కేసీఆరే పూర్తి చేస్తారని జోస్యం చెప్పారు. అదేవిధంగా విశాఖ….