నటుడు పోసాని కృష్ణ మురళికి తాజాగా కరోనా
నటుడు పోసాని కృష్ణ మురళికి తాజాగా కరోనా సోకింది. దీంతో హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చేరారు పోసాని కృష్ణ మురళి. పూణేలో జరిగిన షూటింగ్లో పాల్గొని నిన్ననే హైదరాబాదుకు వచ్చిన పోసాని కృష్ణ మురళికు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది…..










