15 ఏళ్ల తర్వాత పునఃప్రారంభమైన అన్నదమ్ముల భేటీ: తాడిమర్రిలో భక్తుల కోలాహలం
తాడిమర్రి yes9tv15 సంవత్సరాల తర్వాత అన్నదమ్ముల భేటీ – గుర్రపు ప్రతిమల ఊరేగింపుతో భక్తుల ఆనందం తాడిమర్రి మండలంలోని చిల్లవారి పల్లి సమీపంలో వెలసిన శ్రీ కాటి కోటేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి సంబంధించిన సాంప్రదాయ కార్యక్రమం 15 సంవత్సరాల తర్వాత ఘనంగా….









