Latest Posts

AP

ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి మేరుగ నాగార్జున…

ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి మేరుగ నాగార్జున ఖండించారు. మల్లారెడ్డి తన పని తాను చూసుకోవాలని చెప్పారు. గురివింద గింజ సామెతలా మల్లారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. ఏపీలో ఏం జరుగుతుందో ఇక్కడి ప్రజలకు….

అఖిల్ ఏజెంట్ పై వస్తున్న విమర్శలు.. ట్రోల్స్ అన్నిటిని యాక్సెప్ట్

అఖిల్ ఏజెంట్ పై వస్తున్న విమర్శలు.. ట్రోల్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ ఆ సినిమా నిర్మాత అనిల్ సుంకర లేటేస్ట్ గా తన సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెట్టారు. సినిమా అంచనాలను అందుకోలేనందు.. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి….

AP

ఏపీలో సంచలనం సృష్టించిన తుని రైలు దగ్ధం

ఏపీలో సంచలనం సృష్టించిన తుని రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. తొమ్మిదేళ్ల విచారణ తరువాత కేసును న్యాయస్థానం డిస్మిస్ చేసింది. కాపు ఉద్యమం సందర్భంగా రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను దగ్ధం కేసులో రైల్వే పోలీసులు కేసు….

తెలంగాణ నూతన సచివాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం

తెలంగాణ నూతన సచివాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కొత్త సచివాలయానికి బయలుదేరిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. టెలిఫోన్ భవన్ వద్ద రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు సెక్రటేరియట్ కు వెళ్లడానికి అనుమతి లేదని తెలిపారు…..

AP

ఏపీలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం

ఏపీలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. రైతుల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశామని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొట్టు వెల్లడించారు. రైతులకు….

AP

ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్

ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో కుల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును కూడా కేసీఆరే పూర్తి చేస్తారని జోస్యం చెప్పారు. అదేవిధంగా విశాఖ….

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదలైంది. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. అయితే కిషన్ రెడ్డి ఇంకా డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నారు…..

ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ మూడో ఛార్జ్‎షీట్‎లో కీలక విషయాలు

ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ మూడో ఛార్జ్‎షీట్‎లో కీలక విషయాలు వెల్లడించింది. అరుణ్ పిళ్లై, కవితకు సంబంధించిన కీలక అంశాలను ఛార్జ్‎షీట్‎లో పేర్కొంది. దాదాపు రూ.100 కోట్ల ముడుపులు హవాలా ద్వారానే జరిగాయని ఈడీ తెలిపింది. మనీ లాండరింగ్, హవాలా వ్యవహారాల్లో….

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. రెండో ఛార్జ్ షీట్ లో మాగుంట రాఘవ, రాజేశ్ జోషి,….

AP

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు ఒకరకంగా సందడి చేస్తూ హైలైట్

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు ఒకరకంగా సందడి చేస్తూ హైలైట్ అవుతోన్నారు. ఫలితంగా ఎన్నో రకాల అవశాకాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అందులో బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా ఒకరు. చాలా కాలం….