సామాజిక న్యాయ పత్రాలు, సామాజిక అమరావతి. భలే ఉందే!
వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అంగీకరిస్తే టిడిపి నేతలకు, కమ్మవారికి భారీగా లబ్ది కలుగుతుందనే ఆలోచనతోనే దానిని పక్కన పడేసి, మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇదేమీ రహస్యం కాదు. సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ….










