Latest Posts

AP

గుంటూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ యోగా పరిశోధన సంస్థ..

గుంటూరు జిల్లా ప్రజల ఆరోగ్య సంరక్షణలో కీలక ముందడుగు పడింది. జిల్లాలోని ప్రత్తిపాడు మండలం నెడింపాలెం గ్రామంలో సెంట్రల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నాచురోపతీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి….

40 శాతం బీసీ రిజర్వేషన్ల తర్వాతే స్థానిక ఎన్నికలు: కవిత డిమాండ్..

స్థానిక సంస్థల ఎన్నికలను 40 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు ఖమ్మంలో ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల హామీని నెరవేర్చకుండా ఎన్నికలకు వెళ్లవద్దని….

AP

ఏపీలో లక్ష ఫామ్ పాండ్స్ నిర్మాణం పూర్తి.. రైతులకు అండగా నిలుస్తాం: పవన్ కల్యాణ్..

రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఫామ్ పాండ్స్ (వ్యవసాయ కుంటలు) నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన….

టెక్కీ వికృతం.. ఆఫీస్ టాయిలెట్‌లో మహిళా ఉద్యోగిని వీడియో తీస్తూ అరెస్ట్..

దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆఫీస్ టాయిలెట్‌లో ఒక మహిళా ఉద్యోగిని రహస్యంగా వీడియో తీస్తున్న సహోద్యోగిని బాధితురాలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఆరోపణలపై బెంగళూరు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు…..

పాశమైలారం పేలుడు ఘటన.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని రసాయన కర్మాగారంలో సంభవించిన భారీ పేలుడు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు నలుగురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది…..

AP

మంగళగిరిలో మంత్రి లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలు..!

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం తన నియోజకవర్గమైన మంగళగిరిలో పర్యటించారు. తాడేపల్లి పట్టణంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే పేరుతో ఒక నూతన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, నాయకులు….

AP

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు: చెవిరెడ్డి భాస్కరరెడ్డి పీఏలను అదుపులోకి తీసుకున్న సిట్..

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో అరెస్టయిన వైసీపీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన అనుచరుడు వెంకటేశ్ నాయుడులను ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు కస్టడీలో విచారించనున్నారు. మరోవైపు, కొంతకాలంగా….

దేశవ్యాప్తంగా జూలై 1 నుండి పలు కీలక నిబంధనలు..

దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి పలు కీలక నిబంధనలు మారనున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు నుంచి క్రెడిట్ కార్డుల వినియోగం, రైల్వే తత్కాల్ టికెట్ల బుకింగ్ వరకు అనేక అంశాల్లో కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ….

ఇంజినీరింగ్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ ఫీజులను పెంచకూడదని నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత ఫీజులనే ఈ ఏడాది కూడా కొనసాగించాలని సోమవారం కీలక….

AP

జగన్ వాహనం కింద సింగయ్య మృతి.. ఫోరెన్సిక్‌ రిపోర్టుతో వీడిన మిస్టరీ..!

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దళితుడు సింగయ్య మృతి కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. పల్నాడు జిల్లా పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ కాన్వాయ్‌లోని వాహనం కింద పడి సింగయ్య మరణించినట్లు చూపుతున్న వీడియోలు అసలైనవేనని ఫోరెన్సిక్ నిపుణులు….