Latest Posts

ఇక సినిమాలు చేయను… షాకింగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన పవన్..!

చివరిగా ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఆ తర్వాత డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish jagarlamudi) దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్….

AP

ఏపీలో సంచలనం రేపుతోంది లిక్కర్ కుంభకోణం..! మంత్రి నారాయణస్వామి డుమ్మా, మరోసారి నోటీసులు.?

ఏపీలో సంచలనం రేపుతోంది లిక్కర్ కుంభకోణం. సిట్ నుంచి ఎవరికి పిలుపు వస్తుందోనని నేతలు, అధికారులు వణికిపోతున్నారు. తాజాగా సోమవారం సిట్ విచారణకు మాజీ మంత్రి నారాయణస్వామి డుమ్మా కొట్టారు. దీంతో ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు అధికారులు. లిక్కర్….

AP

ఏపీ రాజకీయాలకు రోజా గుడ్ బై..?

ఏపీ రాజకీయం మళ్లీ వేడెక్కింది. ఓవైపు ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దీనితో రాష్ట్ర రాజకీయం వైపు అందరి దృష్టి మళ్లిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా చేసిన సంచలన కామెంట్స్ ఏపీ….

AP

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆగష్టు నుంచి అమలు..

ఎన్నికల హామీలను వేగంగా అమలు చేసేందుకు దృష్టి సారించింది చంద్రబాబు సర్కార్. సర్వే పూర్తి చేసిన భూ యజమానులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఆగస్టు నుంచి ప్రభుత్వం ఇవ్వనుంది. అలాగే ఇల్లు లేని పేదల స్థలాల పంపిణీ విషయంలో ఓ….

ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

గత నెల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వచ్చిందని, దాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తుది నివేదిక….

నాటో చీఫ్ వార్నింగ్ పై భారత్ స్పందన..

రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తే తీవ్ర ఆంక్షలు విధించే అవకాశం ఉందని నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ హెచ్చరించిన నేపథ్యంలో, భారత్ గట్టి స్పందనను వ్యక్తం చేసింది. ఈ విషయంపై ద్వంద్వ ప్రమాణాలను అనుసరించవద్దని….

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ బండి సంజయ్ కి నోటీసులు..!

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పాపాల కారణంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) నుంచి తనకు నోటీసులు వచ్చాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ నెల 24న ఫోన్ ట్యాపింగ్….

కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టేది లేదు..! సీఎం రేవంత్ సంచలన వాఖ్యలు..

ట్యాపింగ్ కేసును వేగవంతం చేశామని.. కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టేది లేదని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసుల విషయంలో తాను హడావుడి చేయనని చెప్పారు. కేసుల విచారణను కేంద్రమే ఆపుతోందని.. కాళేశ్వరం అవినీతిపై కేంద్రం ఏమీ చేయలేదని అన్నారు…..

AP

నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..

సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. సీమ జిల్లాలకు నెలాఖరుకల్లా కృష్ణా జలాలను తరలిస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది. ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు నీరు విడుదల చేయనున్నారు. మూడు ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు నీరందరించే హంద్రీ-నీవా ప్రధాన….

AP

నగరి పోలీసులపై రోజా ఫైర్..! ఎందుకంటే..?

నగరి పోలీసులపై మాజీ మంత్రి రోజా చిందులు తొక్కారు. అంత అర్జెంట్ గా మీరు ఇక్కడికెందుకొచ్చారంటూ ప్రశ్నించారు. రిమాండ్ రిపోర్ట్ వచ్చేంత వరకు స్టేషన్లో ఉండి రావొచ్చు కదా అని అడిగారు. పుత్తూరు కోర్టు ముందు ఈ సంవాదం జరిగింది. పోలీసులు….