నవీన్ హత్య కేసులో కీలక మలుపు..
నవీన్ హత్య కేసులో ప్రియురాలు పేరు చేర్చారు పోలీసులు. హత్య అనంతరం ప్రియురాలికి నవీన్ డెడ్ బాడీ ఫోటోలు వాట్సాప్లో పంపాడు హరిహర కృష్ణ. పోలీసులు కస్టడీలో యువతి పేరు చెప్పడంతో పాటు ఈ వివరాలు వెల్లడించాడు హరి హర కృష్ణ…..
నవీన్ హత్య కేసులో ప్రియురాలు పేరు చేర్చారు పోలీసులు. హత్య అనంతరం ప్రియురాలికి నవీన్ డెడ్ బాడీ ఫోటోలు వాట్సాప్లో పంపాడు హరిహర కృష్ణ. పోలీసులు కస్టడీలో యువతి పేరు చెప్పడంతో పాటు ఈ వివరాలు వెల్లడించాడు హరి హర కృష్ణ…..
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రాంతానికి చెందిన సాత్విక్(16) నార్సింగ్లోని శ్రీచైతన్య కాలేజీ క్లాస్ రూమ్లోనే ఆత్మహత్య చేసుకోవడం.. తన సూసైడ్కు కాలేజీ యాజమాన్యమే కారణమని నోట్ రాయడం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘటనతో రాష్ట్ర విద్యా….
ప్రస్తుతం ఏ ఇంటి తలుపు తట్టినా ఎవరో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. అదే పనిగా దగ్గు.. తోడుగా శ్వాసకోశ సమస్యలు.. జ్వరం. దీనికి దేశవ్యాప్తంగా పంజా విసురుతోన్న ఇన్ఫ్లుయెంజానే కారణం. కొవిడ్ వైరస్తో సుదీర్ఘ పోరాటం జరిపి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుండగా……
మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంకృషితో పైకి వచ్చిన హీరోగా మెగాస్టార్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికే మెగాస్టార్ 154 సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. చిరంజీవి ఎంతో మంది హీరోయిన్స్ తో నటించి….
భారత నౌకాదళం స్వదేశీ బ్రహ్మోస్ క్షిపణిని అరేబియా సముద్రంలో విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి లక్ష్యాన్ని చేధించింది. స్వావలంబన భారత్లో భాగంగా భారత నౌకాదళం ఆదివారం (మార్చి 05) బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీని బూస్టర్ను DRDO రూపొందించింది. అరేబియా….
నానో లిక్విడ్ డీఏపీ(డై అమ్మోనియం పాస్ఫేట్)కి ఆమోదం తెలపడం రైతుల జీవితాన్ని సులభతరం చేయడంలో కీలక ముందడుగని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. నానో ద్రవీకృత డీఏపీను మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి….
వైద్య కళాశాలల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విన్నవించినా తెలంగాణకు ఒక్క….
వైవిధ్యమైన కథలు, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ మార్క్ను క్రియేట్చేసుకున్న యంగ్టాలెంటెడ్కథానాయకుడు కిరణ్అబ్బవరం. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో నటిస్తున్న పక్కా మాస్కమర్షియల్ఎంటర్టైనర్’మీటర్’. టాలీవుడ్బ్లాక్బస్టర్చిత్రాలకు కేరాఫ్అడ్రస్గా మారిన మై*త్రీ మూవీ….
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ – SBI) తాజాగా తన కస్టమర్లకు ఒక శుభవార్త తెలియజేసింది. ఇప్పటికే ఎన్నో స్కీమ్స్ ప్రవేశపెట్టి వాటి ద్వారా ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్న ఎస్బిఐ తాజాగా….
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు విశాఖ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ – 2023 హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఊహించని రీతిలో ఈ సమిట్ సక్సెస్ అయ్యిందని – అనుకున్నదానికంటే ఐదారురెట్లు ఎక్కువగా పెట్టుబడులు….