తెలంగాణలో ప్రజాప్రతినిధుల మీద దాడి చేసి దారుణంగా చంపుతున్న ఘటనలు
గత కొద్ది కాలంగా తెలంగాణలో ప్రజాప్రతినిధుల మీద దాడి చేసి దారుణంగా చంపుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా అదే విధంగా సిద్దిపేట జిల్లాలోని చేర్యాల జడ్పిటిసి మీద హత్యాయత్నం జరిగింది. దాడి జరిగిన కొద్దిసేపటికి అతను తీవ్రస్థాయిలో రక్తస్రావానికి గురై మరణించాడు…..










