క్రీడలతో యువతకు మానసిక ఆరోగ్యం
క్రీడలతో యువతకు మానసిక ఆరోగ్యంతో పాటు వికాసం పొందవచ్చని ఎంపిపి మహాసముద్రం హేమలత రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పెనుమూరు మండలంలోని పర్యాటక కేంద్రమైన శ్రీ పులిగుంటేశ్వర స్వామి ఆలయం వద్ద గత 10 రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్….










