Latest Posts

AP

పిచ్చి బంగారం చూపించి మంచి బంగారం ఆభరణాలు తీసుకెళ్ళిన కిలాడి లేడీలు ..

..నందిగామ లక్ష్మి నరసింహ జ్యూవెలరీ షాపు లో ఘటన…. సుమారు రెండు లక్షల విలువైన బంగారు ఆభరణాలు ( Gold ) తీసుకెళ్ళి యజమానిని బురిడీ కొట్టించిన కిలాడి లేడీలు….అంతర్రాష్ట్ర ముఠా గా అనుమానిస్తున్న పోలీసులు….ఈనెల 5 వ తేదిన ఘటన….

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను అదుపులోకి

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్న రేంజర్లు రావల్పిండికి తరలించారు. ఇమ్రాన్ అరెస్ట్ పై పాక్ లో తీవ్ర నిరనసలు వెల్లువెత్తుతున్నాయి. లాహోర్, కరాచీ మరియు ఇస్లామాబాద్ లో రోడ్డెక్కిన పీటీఐ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు…..

మెగా అల్లు వారికి ఇప్పటివరకు ఒక స్టూడియో లేదు

మెగా అల్లు వారికి ఇప్పటివరకు ఒక స్టూడియో లేదు అన్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో మెగా స్టూడియో ఒకటి ప్లానింగ్ లో ఉన్నా అది ఎందుకో ముందుకు రావట్లేదు. ఈలోగా అల్లు ఫ్యామిలీ అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా….

వరుణ్ తేజ్ చేస్తే రిజల్ట్ వేరేలా ఉండేది

మాస్ హీరో గోపీచంద్ శ్రీవాస్ డైరెక్షన్ లో చేసిన సినిమా రామబాణం. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారని అనుకున్న కాంబినేషన్ కాస్త నిరాశపరచింది. ఈమధ్య వరుస సినిమాలు చేస్తూ వస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి ఇది ఒక గట్టి షాక్….

వైష్ణవ్ తేజ్ సైలెంట్ అయ్యాడేంటి..

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా హిట్ తో మరో మెగా హీరో బాక్సఫీస్ ని చెడుగుడు ఆడేందుకు వచ్చాడని అనుకున్నారు. కానీ ఫస్ట్ సినిమా హిట్ అందుకున్న అతను తర్వాత….

హైదరాబాద్ సిటీలో కొత్తగా 3 కొత్త డీసీపీ జోన్లు, 5 ఉమెన్ సేఫ్టి వింగ్, 40 కొత్త పోలీస్ స్టేషన్లు

నగర పోలీసుల పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం జంట నగరాలు, సబ్ డివిజన్లలో 40 కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. హైదరాబాద్, సైబరాబాద్‌లలో మూడు కొత్త డీసీపీ….

మొబైల్ ఫోన్ ఎక్కువసేపు మాట్లాడుతున్నారా?

సెల్ ఫోన్లు మన జీవితంలో భాగం అయ్యాయి. ఇంటర్నెట్ కూడా చౌకగా వస్తుండటంతో ఎక్కువమంది ఆ ఫోన్లతోనే సమయాన్ని గడిపేస్తున్నారు. అధిక సమయం మొబైల్ ఫోన్లు వాడటంవల్ల దీర్ఘకాలంలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారానికి 30 నిమిషాల….

లండన్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

లండన్: బ్రిటన్ రాజధాని లండన్ నగరంలోని హౌంస్లౌ ప్రాంతంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ 22వ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా కోరుట్ల ఎమ్మల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, విశిష్ట అతిధిగా ఎఫ్దీసి….

AP

పూర్తిచేసి ఎన్నికలు జరిగే చివరి 6 నెలలు పూర్తిగా రాజకీయాలకే పరిమితమవ్వాలనే యోచన

జనసేన నెమ్మదిగా తన కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా వీటిని పూర్తిచేసి ఎన్నికలు జరిగే చివరి 6 నెలలు పూర్తిగా రాజకీయాలకే పరిమితమవ్వాలనే యోచనతో ఉన్నారు. దీంతో జిల్లాల్లో….

భారీ వర్షాలు, వరదలు..200కు పైగా మృతి,వాతావరణంలో మార్పులే కారణమా..

ఆఫ్రికా దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడ వరదలు పోటెత్తుతున్నాయి. గురువారం కురిసిన భారీ వర్షాలకు సౌత్ కివు ప్రావిన్స్‌లోని కాలేహే ప్రాంతంలోని నదులు పొంగి పొర్లాయి. దీంతో….