రాజ్భవన్లో చోరీ..! కీలక హార్డ్ డిస్కులు మాయం..!
తెలంగాణ రాజ్భవన్లో చోరీ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషయం ఆలోస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజ్భవన్లోని సుధర్మ భవన్ లో హార్డ్ డిస్కులు మాయం అయ్యాయి. వారం కిందట కొందరు వ్యక్తులు నాలుగు హార్డ్ డిస్క్లను చోరీ చేసినట్టు తేలింది. ….










