Latest Posts

ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్..! ఎందుకంటే…?

సీఎం రేవంత్ ‌రెడ్డి సొంతపార్టీ ఎమ్మెల్యేలపై ఫస్ట్ టైమ్ సీరియస్ అయ్యారు. మంత్రి పదవులపై ఇటీవల రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పదవులు రావని.. మీరే నష్టపోతారని తేల్చి చెప్పారు…..

జపాన్ టూర్‌కు సీఎం రేవంత్..! ఎప్పుడంటే..?

దావోస్ వెళ్లారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సమ్మిట్‌లో పార్టిసిపేట్ చేశారు. తెలంగాణకు వేల కోట్ల పెట్టుబడులు సాధించారు. అదే లక్ష్యంతో ఇప్పుడు జపాన్ పర్యాటనకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఓసాకా వరల్డ్ ఎక్స్పో 2025 లో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు….

మంత్రి వర్గ విస్తరణ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమయంలో తన గొంతు కోసేందుకు ఒక కుటుంబం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.  ….

అభిమానికి స్వయంగా షూ తొడిగిన ప్రధాని మోడీ..! వైరల్ గా మారిన వీడియో..

ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఓ వ్యక్తి చూపిన అభిమానం, ఆయన చేసిన వినూత్న ప్రతిజ్ఞ హర్యానాలో చర్చనీయాంశమైంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యి, తాను ఆయనను కలిసే వరకు పాదరక్షలు ధరించబోనని 14 ఏళ్ల క్రితం శపథం చేసిన రాంపాల్….

AP

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ .. పలు కీలక అంశాలపై చర్చ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై క్యాబినెట్ చర్చించి ఆమోదం తెలుపనుంది.   సీఆర్డీఏ….

తెలంగాణలో అమలులోకి కొత్త చట్టం..!

రేవంత్ సర్కార్ కొత్తగా తీసుకువచ్చిన భూభారతి చట్టం అమలులోకి వచ్చింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా భూ భారతి పోర్టల్ ను హైదరాబాద్, శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని 566 రైతు వేదికలలో భూ భారతి పోర్టల్ ప్రారంభోత్సవ….

AP

ఏపీ లిక్కర్ స్కామ్‌..! వైసీపీని కుదిపేస్తుందా..? మూడు సెక్టార్లలో పెట్టుబడి..?

లిక్కర్ స్కామ్ వైసీపీని కుదిపేస్తుందా? ఈ వ్యవహారంలో కీలక నేతలు సిట్‌కు చిక్కినట్టేనా? కసిరెడ్డిని పట్టుకుంటే కేసు ఓ కొలిక్కి వస్తుందా? నిన్నటి వరకు ముందస్తు బెయిల్‌పై పిటిషన్లు వేసిన కసిరెడ్డి ఎక్కడ? ఇంతకీ ఇండియాలో ఉన్నాడా? విదేశాలకు చెక్కేశాడా? కసిరెడ్డి….

పరారీలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు మెహుల్ చోక్సీ అరెస్ట్..

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్ట్ చేసినట్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తెలిపింది. రూ. 13,500 కోట్ల పీఎన్‌బీ కుంభకోణం బయటపడటంతో చోక్సీ జనవరి 2018లో….

AP

అనకాపల్లిలో నేడు రెండు మృతదేహాలకు పోస్టుమార్టం..

అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం సంభవించడంతో సుమారు 8 మంది కార్మికులు మృతి చెందగా, మరో 8 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక, మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్ లో వైద్యులు….

నేటి నుండి అమల్లోకి భూ భారతి చట్టం..!

ధరణిని రీప్లేస్‌ చేయబోతుంది భూభారతి. అంబేద్కర్ జయంతి రోజున అధికారికంగా సేవలను అందించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్‌గా మూడు మండలాల్లో అమలు చేయనుంది ప్రభుత్వం. ఇంతకీ ఈ పోర్టల్‌లో ఉండే సేవలేంటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి?   ఆర్వోఆర్‌-2020….