కేసీఆర్ సర్కార్ వద్ద డబ్బులు లేక అన్నది వాస్తవం …?
తెలంగాణ సీఎం కేసీఆర్ ది ప్రస్తుతం చిత్త శివుడి మీద.. భక్తి చెప్పుల మీద అన్నట్టు ఉంది. ఈరోజు మహబూబ్ నగర్ వెళ్లినా ఆయన పాత పాటే పాడారు. మోడీ నన్ను హింసిస్తున్నాడు.. మీ దయ ఉంటే ఢిల్లీ ఏలుతాను.. మోడీ….
తెలంగాణ సీఎం కేసీఆర్ ది ప్రస్తుతం చిత్త శివుడి మీద.. భక్తి చెప్పుల మీద అన్నట్టు ఉంది. ఈరోజు మహబూబ్ నగర్ వెళ్లినా ఆయన పాత పాటే పాడారు. మోడీ నన్ను హింసిస్తున్నాడు.. మీ దయ ఉంటే ఢిల్లీ ఏలుతాను.. మోడీ….
మోడీ.. నచ్చేవాళ్ళు నచ్చుతారు. తిట్టేవాళ్ళు తిడతారు. కానీ ఆయనను మాత్రం విస్మరించరు. దగ్గర నుంచే కాదు దూరం నుంచి చూసే వాళ్లకు కూడా మోడీ అంతు పట్టడు. ఒక టిపికల్ క్యారెక్టర్. అలాంటి మోదీ గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతిపక్షాలను ఈడితో,….
టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్ నుంచే భారత్ ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. టైటిల్ ఫెవరెట్ అయిన రోహిత్ సేన ఇంగ్లండ్ జట్టుపై దారుణ పరాభవం ఎదుర్కోవడంతో బీసీసీఐ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. చేతన్ శర్మ నేతృత్వంలో సెలక్షన్ కమిటీపై….
ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు చుట్టుముట్టనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై పడనుందని ఐఎండీ తెలిపింది. ఫలితంగా 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఏపీలో మరోసారి మోస్తరు నుంచి భారీ….
నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఒక్కసారిగా అక్కడున్నవారిలో కలకలం రేగింది. కాదంటూ కేకలు పెట్టారంతా. అయినా పవన్ కళ్యాన్ తన వ్యాఖ్యలు కొనసాగించారు. అసలేం జరిగింది..పవన్ ఎందుకీ వ్యాఖ్యలు చేశారు..ఆ వివరాలు మీ కోసం……
ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో భారీగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ వైద్య కళాశాలల్లో మొత్తం 631 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఏపీ….
బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కీమో థెరఫీకి అతడు స్పందించడం లేదని సమాచారం. గత ఏడాది పేగు క్యాన్సర్ బారిన పడ్డాడు పీలే. అతడి పెద్ద పేగు నుంచి కణితిని డాక్టర్లు….
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించిన ఈడీ, ఐదుగురిని అరెస్టు కూడా చేసింది. ఇందులో ముగ్గురు తెలుగువారే కావడం గమనార్హం. ఇటీవల కోర్టుకు సమర్పించిన రిమాండ్ షీట్లో తెలంగాణ….
ఇండియన్ రైల్వేస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గాంధీనగర్-ముంబై వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరోసారి ప్రమాదానికి గురైంది. గురువారం సాయత్రం గుజరాత్లోని ఉద్వాడ మరియు వాపి స్టేషన్ల మధ్య పశువులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రైలు ముందు భాగానికి చిన్నపాటి….
వచ్చే లోక్సభ ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర సంవత్సరాల సమయం ఉన్నా.. బీజేపీ ఇప్పటి నుంచే సన్నాహాలు ఇప్పటి నుంచే ప్రారంభించింది. ఇతర పార్టీల నుంచి నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటూ మరింత బలం పెంచుకుంటోంది. మరోవైపు ఇటీవలె కాంగ్రెస్ను వీడి బీజేపీలో….